సైనా నెహ్వాల్‌ ఓటమి

సింగపూర్‌,(జనంసాక్షి): సింగపూర్‌ ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్‌లో సైనా నెహ్వాల్‌ ఓటమిపాలైంది. ఇండోనేషియా క్రీడాకారిణి ఫనేత్రి చేతిలో 17-21,21-13,21-13 తేడాతో సైనా ఓడిపోయింది.