సోనియాతో పొన్నాల భేటీ

న్యూఢిల్లీ  (జ‌నంసాక్షి): తెలంగాణ కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ స్థితిగతులు, పరిస్థితులను సోనియాకు వివరించారు.