సోనియాను కలిసిన చైనా పార్లమెంటరీ ప్రతినిధుల బృందం..

ఢిల్లీ : చైనా పార్లమెంటరీ ప్రతినిధుల బృందం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ సమావేశంమైంది. ఈ సమావేశంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పాల్గొన్నారు.