సోమ్ నాథ్ పై చర్యలు తీసుకోవాలి – మమత శర్మ

ఢిల్లీ : కేజ్రీవాల్ ప్రభుత్వం సోమ్ నాథ్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని మాజీ ఎన్సీ డబ్ల్యూ ఛైర్ పర్సన్ మమత శర్మ ఓ జాతీయ ఛానెల్ ల్లో డిమాండ్ చేశారు