స్వాతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి

 

ఆత్మకూర్(ఎం) ఆగస్టు 10 (జనంసాక్షి ) 75వ స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఈరోజు పల్లెర్ల గ్రామ పంచాయతీ లో నందు ఇంటింటికి జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమంలో జెండాలు పంపిణి చేసిన సర్పంచ్ నాయిని నర్సింహారెడ్డి ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఇంజ నరేష్ ఎంపీటీసీ సోలిపురం మల్లారెడ్డి కరోబర్ స్వామి వార్డు మెంబర్ శ్రీహరి లావణ్య కృష్ణా రెడ్డి నర్సింహారెడ్డి వెంకన్న బాలకిష్టయ్య మహేష్ నరేష్ మల్లారెడ్డి రాములు మచ్చగిరి తదితరులు పాల్గొన్నారు