స్వైన్ ఫ్లూ స్వైర విహారం
రాజస్థాన్ జనంసాక్షి : రాజస్థాన్ లో స్వైన్ ఫ్లూ స్వైర విహారం చేస్తోంది. వైరస్ తో ఇవాళ మరో 11 మంది చనిపోయారు. దీంతో, ఆ రాష్ర్టంలో స్వైన్ ఫ్లూతో ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 176కు చేరింది.
రాజస్థాన్ జనంసాక్షి : రాజస్థాన్ లో స్వైన్ ఫ్లూ స్వైర విహారం చేస్తోంది. వైరస్ తో ఇవాళ మరో 11 మంది చనిపోయారు. దీంతో, ఆ రాష్ర్టంలో స్వైన్ ఫ్లూతో ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 176కు చేరింది.