హిమాచల్‌లో భారీ వర్షాలు: 12మంది మృతి

సిమ్లా,(జనంసాక్షి): హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాన్ని వరదు ముంచెత్తుతున్నాయి. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నదులు పొంగి పోర్లుతున్నాయి. ఇప్పటి వరకు వర్షాల కారణంగా పన్నెండు మంది మృతిచెందారు. మరి కొంత మంది నిరాశ్రయులయ్యారు.