హైస్కూల్ లోని సమస్యలు పరిష్కరించాలని మున్సిపాలిటీ కమీషనర్ కు వినతి పత్రం అందజేత

మోత్కూరు  జనంసాక్షి : హైస్కూల్ లోని విద్యార్థులు ఎదుర్కొంటు బుధవారం చేసిన నిరసన సమస్యలు హైస్కూల్ లో 557 మంది విద్యార్థులు స్కావెంజర్ లేక మూత్రశాలు దుర్వాసన వస్తుందని, పరిసరాలు శుభ్రంగా ఉంచాలని, శానిటైజషన్ చేయాలని త మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గుండగొని రామచంద్రు గౌడ్, బిసి రిజర్వేషన్ సాధన సమితి అధ్యక్షులు బుర్ర శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ మాజీ అధ్యక్షులు నాయిని ప్రవీణ్, జిల్లా కాంగ్రెస్ నాయకులు అవిశెట్టి అవిలిమల్లు,జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకులు మందుల సురేష్, కారుపోతుల శ్రీను,పట్టణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గుండు శ్రీను, ఉయ్యాల అంజయ్య,శేఖర చారి,బందెల రవి, మొదల్ల మల్లేష్,మచ్చగిరి తదితరులు పాల్గొన్నారు.