12మంది వైమానిక సిబ్బంది మృతదేహాలు వెలికితీత

ఉత్తరాఖండ్‌ : వాయుసేనకు చెందిన హెలికాప్టర్‌ కూలిన ఘటనలో 12మంది వైమానిక సిబ్బంది మృతదేహాలను ఈరోజు వెలికతీశారు. సహాయ చర్యల కోసం కేదార్‌నాథ్‌ వెళ్లి వస్తున్న వాయుసేన హెలికాప్టర్‌ ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే.