పెద్దపల్లి, జులై 21 (జనంసాక్షి):రైతన్న ఎన్ని రోజుల నుంచే ఎదురు చూస్తున్న వర్షా లు గత రెండు మూడు రోజుల నుంచి మొదల య్యాయి.విత్తనాలు బ్లాక్లలో తెచ్చి అవికాస్తా భూమి లో వేయడంతో కానరాని వర్షాలతో విత్తనం కాస్తా భూమి పాలయ్యాయి.చివరికి రైతన్న తన ప్రయత్నం మానకుండా పోరాడుతూనే వున్నాడు.వర్షాకాలం మొదలై నెలదాటుతున్నాకాని వర్షాలు పడక పోవడం తో నిరాశతో వున్న రైతులు నారు పోసిన ఆ నారు కాస్తా భూమి పాలవుతుందని అనుకుంటుండగా ఈ కొద్ది పాటి వర్షాలతో పెద్దపల్లి మండలంలో రైతులు నాట్లు వేస్తున్నారు.మండలంలో సుమారుగా 80శాతం మంది వ్యవసాయం మీదనే ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు.వ్యవసాయ అధికారులు మాత్రం రైతులు ప్రత్యామ్నయంగా ఆరుతడి పంటలు వేసుకోవాలని రైతులకు సూచిస్తున్నారు.ఈ సంవత్సరం ఎరవుల కొరత ఉండదని అన్ని సోసైటీలలో రైతులకు కావల్సిన ఎరువులు అందుబాటులో వుంచామని తెలియజేస్తున్నారు.
తాజావార్తలు
- ప్రైవేటు పాఠశాలల్లో నిబంధనలకు పాతర
- బాధిత కుటుంబాలను పరామర్శించిన మానాల మోహన్ రెడ్డి
- మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదుకుంటాడనే ఆశతో పేందూర్ సుభద్రి బాయి ఎదురుచూపులు
- కరీంనగర్ బస్టాండ్లో బాలుడు అదృశ్యం
- చెట్లను నరకొద్దు పచ్చదనాన్ని పెంచండి అడవి శాఖ అధికారి రహిమోన్ బట్
- ఎండు గంజాయి పట్టివేత
- గన్నేరువరం మండల శాఖ ఆధ్వర్యంలో టిఫిన్ బైఠక్
- జనంసాక్షి 🔥🔥ప్లాస్ ఫ్లాష్ 🔥🔥
- నెల రోజులుగా వృధాగా పారుతున్న మిషన్ భగీరథ నీరు
- ఉప్పల్ లో స్కైవాక్ లిఫ్ట్లో సాంకేతిక లోపం.. గంటలపాటు బందీగా యువకుడు
- మరిన్ని వార్తలు



