పెద్దపల్లి, జులై 21 (జనంసాక్షి):రైతన్న ఎన్ని రోజుల నుంచే ఎదురు చూస్తున్న వర్షా లు గత రెండు మూడు రోజుల నుంచి మొదల య్యాయి.విత్తనాలు బ్లాక్లలో తెచ్చి అవికాస్తా భూమి లో వేయడంతో కానరాని వర్షాలతో విత్తనం కాస్తా భూమి పాలయ్యాయి.చివరికి రైతన్న తన ప్రయత్నం మానకుండా పోరాడుతూనే వున్నాడు.వర్షాకాలం మొదలై నెలదాటుతున్నాకాని వర్షాలు పడక పోవడం తో నిరాశతో వున్న రైతులు నారు పోసిన ఆ నారు కాస్తా భూమి పాలవుతుందని అనుకుంటుండగా ఈ కొద్ది పాటి వర్షాలతో పెద్దపల్లి మండలంలో రైతులు నాట్లు వేస్తున్నారు.మండలంలో సుమారుగా 80శాతం మంది వ్యవసాయం మీదనే ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు.వ్యవసాయ అధికారులు మాత్రం రైతులు ప్రత్యామ్నయంగా ఆరుతడి పంటలు వేసుకోవాలని రైతులకు సూచిస్తున్నారు.ఈ సంవత్సరం ఎరవుల కొరత ఉండదని అన్ని సోసైటీలలో రైతులకు కావల్సిన ఎరువులు అందుబాటులో వుంచామని తెలియజేస్తున్నారు.
తాజావార్తలు
- కొల్చారం ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి ఆకస్మిక తనిఖీ
- కలెక్టర్ గారు..దండం పెడతాం
- అస్సాంలో తెలంగాణకు చెందిన ఆర్మీ జవాన్ మృతి
- బడ్జెట్పై కేసీఆర్ పెదవి విరుపు
- ఉపాధి కోసం ఉద్యమ బాట.. నేతన్నల మానవహారం
- ప్రశ్న వేసి మొహం చాటేసిన వైకాపా ఎమ్మెల్యే
- హైదరాబాద్లో పడకేసిన పారిశుధ్యం
- మహారాష్ట్రకు భారీ వర్ష హెచ్చరిక
- 33 రకాల వరి పంటలకు బోనస్ ఇవ్వాలని నిర్ణయించాం
- లారీని ఢీకొన్న బైక్..ముగ్గురు యువకుల దుర్మరణం
- మరిన్ని వార్తలు