*ఈరోజు తెలంగాణ 8 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎల్కతుర్తి మండల కేంద్రం మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు పతాక ఆవిష్కరణ చేసిన ఎంపీపీ మేకల స్వప్న*

*ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా తెలంగాణ కోసం పోరాడారని ఉద్యమంలో రాష్ట్ర ప్రజలు క్రియాశీలక పాత్ర పోషించారని తెలంగాణ కోసం విద్యార్థులు అమరులయ్యారు అనేక ఉద్యమాలు చేసి  తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నమని   తెలిపారు*.

*ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ తంగెడ నగేష్ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు కడారి రాజు ఎంపిటిసిలు బోయినపల్లి భవాని దేవేందర్ రావు. యశోద రాజేశ్వరరావు. బొంకురి రజిత .స్థానిక సర్పంచ్ కొమ్మిడి నిరంజన్ రెడ్డి. టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు గొడిశాల సమ్మయ్య గౌడ్. సోషల్ మీడియా మండల కన్వీనర్ గుండేటి సతీష్. అధికారులు ఎంపిడిఓ సునీత. ఎంపీఓ విమల. తదితరులు పాల్గొన్నారు*.💐💐💐💐💐💐💐💐💐