దోమ జనం సాక్షి.వికారాబాద్ జిల్లా దోమ మండలం మోత్కూరు గ్రామంలో జిల్లా పశుసంవర్థక శాఖ ఆదేశానుసారం వర్షాకాలం వస్తున్న కారణంగా జంతువులు రోగాన బారిన పడకుండా ముందస్తుగా మేకాలకు ,గొర్రెలకు ,ఉచిత నాట్టల మందు నివారణ పంపిణీ కార్యక్రమం డాక్టర్ ఆనంద్ ఆదేశానుసారం గ్రామం లో గోపాల మిత్ర ఎర్ర సారంగి ఆధ్వర్యంలో సర్పంచ్ కేశవులు చేతులమీదుగా ప్రారంభించారు , వారు మాట్లాడుతూ ఈ అవకాశాన్ని రైతులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు…ఈ కార్యక్రమంలో దోమ పాశు వైద్యశాల కార్యాలయం సాబర్డినేటర్లు వెంకటయ్య,అశోక్ ,సెక్రటరీ హలీం,వార్డుమెంబర్ వెంకటయ్య,రైతులు చెన్నయ్య ,సారంగి,రాములు, వెంకటయ్య,తదితరులు ఉన్నారు..
తాజావార్తలు
- ఎన్యుమరేషన్ ఫారాలు త్వరగా సమర్పించాలి
- కాక్రోచ్ పార్టీ విజయం.. కేంద్ర మంత్రి రాజీనామా
- హుస్సేన్నగర్ కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా తినేటి జీవన్ ఎంపిక
- బిఆర్ స్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు
- జనం మెచ్చిన నేత కేటీఆర్
- కల్లెడ బీపీఎం బాల్నే రాజుకు ‘డివిజన్ ఎక్స్లెన్స్’ అవార్డు
- గంభీరావుపేట మండల కేంద్రంలో కేటీఆర్ జన్మదిన సందర్భంగా మెగా హెల్త్ క్యాంప్
- భీంగల్ పట్టణంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం చేసిన బీజేపీ శ్రేణులు
- భీంగల్ పట్టణం కప్పల వాగులోకి వెంటనే నీటిని వదలండి
- విద్యార్థులపై లాఠీచార్జీని ఖండిస్తూ….హయత్నగర్లో కొవ్వొత్తుల ర్యాలీ
- మరిన్ని వార్తలు



