దోమ జనం సాక్షి.వికారాబాద్ జిల్లా దోమ మండలం మోత్కూరు గ్రామంలో జిల్లా పశుసంవర్థక శాఖ ఆదేశానుసారం వర్షాకాలం వస్తున్న కారణంగా జంతువులు రోగాన బారిన పడకుండా ముందస్తుగా మేకాలకు ,గొర్రెలకు ,ఉచిత నాట్టల మందు నివారణ పంపిణీ కార్యక్రమం డాక్టర్ ఆనంద్ ఆదేశానుసారం గ్రామం లో గోపాల మిత్ర ఎర్ర సారంగి ఆధ్వర్యంలో సర్పంచ్ కేశవులు చేతులమీదుగా ప్రారంభించారు , వారు మాట్లాడుతూ ఈ అవకాశాన్ని రైతులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు…ఈ కార్యక్రమంలో దోమ పాశు వైద్యశాల కార్యాలయం సాబర్డినేటర్లు వెంకటయ్య,అశోక్ ,సెక్రటరీ హలీం,వార్డుమెంబర్ వెంకటయ్య,రైతులు చెన్నయ్య ,సారంగి,రాములు, వెంకటయ్య,తదితరులు ఉన్నారు..
తాజావార్తలు
- విదేశీ విద్యార్థులపై ట్రంప్ కఠినవైఖరి
- మస్క్తో మోదీ మంతనాలు
- ఢల్లీికి గులాములం కాబోము
- 2 ఫైనల్ కీ విడుదల.. రిజల్ట్స్ ఎప్పుడంటే
- కంచ గచ్చిబౌలి భూ వివాదంపై విచారణ వేగవంతం: కేటీఆర్
- వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టులో ముగిసిన విచారణ
- దళపతి విజయ్ పై సున్నీ ముస్లిం సంస్థ ఫత్వా జారీ
- 10 వేల కుంభకోణం మీద మేం చెప్పిందే నిజం : కేటీఆర్
- ఆమెను కొందరు ట్రోల్ చేయడం సమంజసం కాదు. ,
- కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం..
- మరిన్ని వార్తలు