దోమ జనం సాక్షి.వికారాబాద్ జిల్లా దోమ మండలం మోత్కూరు గ్రామంలో జిల్లా పశుసంవర్థక శాఖ ఆదేశానుసారం వర్షాకాలం వస్తున్న కారణంగా జంతువులు రోగాన బారిన పడకుండా ముందస్తుగా మేకాలకు ,గొర్రెలకు ,ఉచిత నాట్టల మందు నివారణ పంపిణీ కార్యక్రమం డాక్టర్ ఆనంద్ ఆదేశానుసారం గ్రామం లో గోపాల మిత్ర ఎర్ర సారంగి ఆధ్వర్యంలో సర్పంచ్ కేశవులు చేతులమీదుగా ప్రారంభించారు , వారు మాట్లాడుతూ ఈ అవకాశాన్ని రైతులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు…ఈ కార్యక్రమంలో దోమ పాశు వైద్యశాల కార్యాలయం సాబర్డినేటర్లు వెంకటయ్య,అశోక్ ,సెక్రటరీ హలీం,వార్డుమెంబర్ వెంకటయ్య,రైతులు చెన్నయ్య ,సారంగి,రాములు, వెంకటయ్య,తదితరులు ఉన్నారు..
తాజావార్తలు
- శపథం చేసిన మావోయిస్టులు.. 23న భారత్ బంద్
- సీనియర్ మేట్లను అసిస్టెంట్లుగా గుర్తించాలని
- చెకుముకి పోటీల్లో జీనియస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
- ఎన్నారైలకు అండగా అడ్వైజరీ కమిటీ
- కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలి
- నిఖత్ జరీన్కు స్వర్ణం
- కొలువుదీరిన నితీష్ సర్కారు
- త్వరలో భారత్కు అధునాతన జావెలిన్ క్షిపణి వ్యవస్థ
- భార్య, పిల్లల్ని హత్య కేసులో.. నిందితుడికి ఉరిశిక్ష
- ఢల్లీి ఎర్రకోట పేలుళ్ల ఘటన..
- మరిన్ని వార్తలు


