దోమ జనం సాక్షి.వికారాబాద్ జిల్లా దోమ మండలం మోత్కూరు  గ్రామంలో జిల్లా పశుసంవర్థక శాఖ ఆదేశానుసారం వర్షాకాలం వస్తున్న  కారణంగా జంతువులు రోగాన బారిన పడకుండా ముందస్తుగా మేకాలకు ,గొర్రెలకు ,ఉచిత నాట్టల మందు నివారణ పంపిణీ కార్యక్రమం  డాక్టర్ ఆనంద్ ఆదేశానుసారం గ్రామం లో గోపాల మిత్ర ఎర్ర సారంగి ఆధ్వర్యంలో   సర్పంచ్ కేశవులు చేతులమీదుగా ప్రారంభించారు , వారు మాట్లాడుతూ ఈ అవకాశాన్ని రైతులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు…ఈ కార్యక్రమంలో దోమ పాశు వైద్యశాల కార్యాలయం సాబర్డినేటర్లు వెంకటయ్య,అశోక్ ,సెక్రటరీ హలీం,వార్డుమెంబర్ వెంకటయ్య,రైతులు చెన్నయ్య ,సారంగి,రాములు, వెంకటయ్య,తదితరులు ఉన్నారు..
తాజావార్తలు
- మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు కేబినెట్ హోదా
- సిద్దిపేట-హనుమకొండ ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
- కారుకు, బుల్డోజర్కు మధ్య పోటీ నడుస్తోంది
- జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కోసమే మంత్రివర్గంలోకి అజారుద్దీన్
- జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కోసమే మంత్రివర్గంలోకి అజారుద్దీన్
- మంత్రుల జల్సాలకు హెలికాప్టర్లు వస్తాయి.. ప్రజలు ఆపదలో ఉంటే రావా?
- బీసీ జేఏసీల మధ్య సఖ్యత అవశ్యం
- శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి ఆంధ్రప్రదేశ్కు వెళ్లాల్సిన 18 విమానాలు రద్దు
- కొనుగోలు చేయక వరిధాన్యం వర్షార్పణం
- పసిడి పరుగులకు బ్రేక్.. భారీగా తగ్గిన ధరలు
- మరిన్ని వార్తలు
 
             
              


