*రైతులకు రైతుబంధు వెంటనే ఇవ్వాలని కోరుతూ.. రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చల్ల నరసింహా రెడ్డి గారి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.. ఈ కార్యక్రమంలో టిపిసిసి ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు షాబాద్ దర్శన్ గారు,టిపిసిసి రాష్ట్ర నాయకులు సత్యనారాయణ రెడ్డి గారు,జనార్దన్ రెడ్డి గారు మరియు తదితర కాంగ్రెస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..*
తాజావార్తలు
- మూడో రోజుకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు
- పీలేరు వద్ద రైలు ఢీకొని ఇద్దరు దుర్మరణం
- YCPకు గుడ్ బై:వాసిరెడ్డి పద్మ
- తరగతి గదిలో 8వ తరగతి విద్యార్ధి ఆత్మహత్యా?
- నేడు తిరుమల శ్రీవారి దర్శన టికెట్ల విడుదల
- అమ్మ, చెల్లి పై ఆస్తుల కోసమే కోర్టులో జగన్ పిటిషన్..
- సురేఖపై కేసులో.. నేడు కేటీఆర్ వాంగ్మూలం
- ‘దానా’ తుఫాన్ ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు.. రద్దయిన 41 రైళ్లు ఇవే..!
- తిరుమలలో తెలంగాణ మంత్రి సీతక్క
- ప్రతీ క్రికెటర్కూ అవకాశం రావాలనే రొటేషన్ పాలసీ : ఎంఎస్ ధోనీ
- మరిన్ని వార్తలు