*రైతులకు రైతుబంధు వెంటనే ఇవ్వాలని కోరుతూ.. రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చల్ల నరసింహా రెడ్డి గారి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.. ఈ కార్యక్రమంలో టిపిసిసి ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు షాబాద్ దర్శన్ గారు,టిపిసిసి రాష్ట్ర నాయకులు సత్యనారాయణ రెడ్డి గారు,జనార్దన్ రెడ్డి గారు మరియు తదితర కాంగ్రెస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..*