మంథనిలో బిఆర్ఎస్ పార్టీ శ్రేణుల సంబరాలు జనంసాక్షి, మంథని : అధికార భారత రాష్ట్ర సమితి రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం అభ్యర్థులను ప్రకటించింది. సోమవారం తెలంగాణ భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో తొమ్మిది మంది సిట్టింగులకు మరోసారి అవకాశం ఇవ్వగా.. మంథని నుంచి పెద్దపల్లి జెడ్పి చైర్మన్ పుట్ట మధుకర్ కు అవకాశం ఇచ్చారు. పుట్ట మధుకు టికెట్ రావడంతో మంథని నియోజకవర్గ కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించి, రంగులు చల్లుకొని, బాణసంచా పేల్చి, స్వీట్లు పంపిణీ చేసి పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు.
తాజావార్తలు
- జగన్నాథ యాత్రలో అపశృతి
- తొలి అడుగు వేశాం
- విమాన ప్రమాద బాధితులకు టాటా అండ.. రూ.500 కోట్లతో ప్రత్యేక ట్రస్ట్ ఏర్పాటు!
- విజయవాడలో టూరిజం సదస్సు.. క్యారవాన్లను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- పీఎస్ఆర్ ఆంజనేయులుకు గుంటూరు కోర్టులో ఎదురుదెబ్బ.. మరో కేసులో ఊరట
- హుజూర్ నగర్, కోదాడలో రేపు మంత్రి ఉత్తమ్ పర్యటన
- స్థానిక ఎన్నికలపై హైకోర్టు కీలక తీర్పు
- ముగిసిన యుద్ధం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్”గా తెలంగాణ
- కాల్పుల విరమణకు అంగీకరించిన నెతన్యాహు.. ట్రంప్ కు థ్యాంక్స్
- మరిన్ని వార్తలు