3న యూపీఏ సమన్వయ కమిటీ సమావేశం

న్యూఢల్లీ,(జనంసాక్షి): ఈ నెల 3న యూపీఏ సమన్వయ కమిటీ సమావేశం కానుంది. యూపీఏ సమన్వయ కమిటీ  సమావేశంలో ఆహార భద్రత బిల్లు చట్టబద్దతపై చర్చించనున్నారు. ఆహార భద్రత బిల్లుకు చట్టబద్దత కల్పించేందుకు ప్రత్యేక పార్లమెంట్‌ సమావేశాలు ఏర్పాటు చేయాలని కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ నిర్ణయించింది. అయితే సమన్వయ కమిటీ సమావేశంలో ప్రత్యేక పార్లమెంట్‌ ప్రత్యేక పార్లమెంట్‌ సమావేశాలపై నిర్ణయం తీసుకోనున్నారు.