జగన్‌ పిటిషన్‌పై విచారణ 30కి వాయిదా వేసిన నాంపల్లి కోర్టు

హైదరాబాద్‌ : ఇడుపులపాయ ,గుంటూరు, పర్యటనలకు అనుమతివ్వాలన్నా జగన్‌ పిటిషన్‌ను ఈరోజు కోర్టు విచారించింది.సీబీఐ నాంపల్లి కోర్టు కేసును ఈ నెల 30కి వాయిదా వేసింది.