ఈనెల 31న ఏర్పాటు చేయనున్న యూపీఏ సమన్వయ కమిటీ భేటీ

న్యూఢిల్లీ: ఈ నెల 31న యూపీఏ సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఈ భేటీలో తెలంగాణపై భాగస్వామ్య పక్షాలతో చర్చించనున్నట్లు తెలిసింది.