సోనియాతో ముగిసిస సీఎం కిరణ్‌ భేటీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీతో ముఖ్యమంత్రి కారణ్‌కుమార్‌రెడ్డి సమావేశం ముగిసింది. దాదాపు గంటపాటు జరిగిన ఈ సమావేశంలో సీఎం రాష్ట్ర వ్యవహారాలపై వివరించినట్లు సమాచారం.