అవినీతితోనే జగన్‌ జైలుకు వెళ్లాడు : సీపిఐ రాష్ట్రకార్యదర్శి నారాయణ

దరాబాద్‌ : తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ,అవినీతి కార్యకలాపాలకు పాల్పడి లక్ష కోట్ల ఆస్థులు కూడబెట్టుకున్నందునే వైకాపా అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి జైలుకు వెళ్లాడని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. ఆయన తన నిర్ధోషిత్వాన్ని ప్రజాకోర్టులో నిరూపించుకోవాలని నారాయణ సూచించారు..

తాజావార్తలు