ఢిల్లీ : బడికెళ్లి చదువుకోవాల్సిన పదిహేనేళల్ల పిల్లల చేత నిర్బందంగా చాకిరిచేయించుకుని వారిని అనేక రకాలుగా క్రూరంగా హింసించిన రాక్షస మహిళను ఢిల్లీ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఈ రాక్షస మహిళ పసిపిల్లల చేత పనిచేయించుకోవడమే కాకుండా వారిని మాటల్లో చెప్పడానికి వీలులేని విధంగా హింసించి ,కుక్కలతో కరిపించి అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేసింది.ప్లాట్ నుంచి అరుపులు వినిపించడంతో పొరుగువారు పోలీసులకు పిర్యాదు చేయడంతో ఇంటికి వెళ్లిన పోలీసులకు దయనీయమైన స్థితిలో ఓ బాలిక కనిపించింది.ఆమె ఒంటినిండా ఇంచు ఖాళీ లేకుండా ఉన్న గాయాలను చూసి పోలీసులే జడుసుకున్న పరిస్థితి. వెంటనే ఆమెను ఆస్పత్రిలో చేర్చగా బాలిక తల ఎముక కూడా విరిగిందని వైద్యులు తెలిపారు. దీంతో పోలీసులు యజమానిని అరెస్టు చేశారు.
తాజావార్తలు
- కాక్రోచ్ పార్టీ విజయం.. కేంద్ర మంత్రి రాజీనామా
- హుస్సేన్నగర్ కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా తినేటి జీవన్ ఎంపిక
- బిఆర్ స్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు
- జనం మెచ్చిన నేత కేటీఆర్
- కల్లెడ బీపీఎం బాల్నే రాజుకు ‘డివిజన్ ఎక్స్లెన్స్’ అవార్డు
- గంభీరావుపేట మండల కేంద్రంలో కేటీఆర్ జన్మదిన సందర్భంగా మెగా హెల్త్ క్యాంప్
- భీంగల్ పట్టణంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం చేసిన బీజేపీ శ్రేణులు
- భీంగల్ పట్టణం కప్పల వాగులోకి వెంటనే నీటిని వదలండి
- విద్యార్థులపై లాఠీచార్జీని ఖండిస్తూ….హయత్నగర్లో కొవ్వొత్తుల ర్యాలీ
- ఇందుగులలో యథేచ్ఛగా నల్లమట్టి అక్రమ తరలింపు
- మరిన్ని వార్తలు



