ముగిసిన కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ సమావేశం

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ భేటీ ముగిసింది. ఇవాళ ప్రధాని నివాసంలో జరిగిన ఈ సమావేశానికి మూపీఏ అధినేత్రి సోనియాగాంధీతో పాటు పలువురు కోర్‌కమిటీ సభ్యులు హాజరై రాష్ట్ర విభజన అంశంపై ప్రధానంగా చర్చించారు. ఈ మేరకు కొద్ది సేపట్లో హోం మంత్రి ఫిండే వివరాలను వెల్లడించనున్నారు.