మైనింగ్ కేసులో దిగంబర్ కామత్ సమన్లు జారీ
పనాజి: మైనింగ్ కుంభకోణం కేసులో గోవా మాజీ ముఖ్యమంత్రి దిగంబర్ కామత్కు ప్రత్యేక పరిశోధనా బంధం(సిట్) సమన్లు జారీ చేసింది. 35వేల కోట్ల మైనింగ్ కుంభకోణం కేసులో విచారణ నిమిత్తం రేపు తమ ముందు హాజరుకావాలని ఆదేశించింది. ఈ కేసులో ఇప్పటికే సిట్ విచారణను ముమ్మరం చేసింది.