సుష్మా, అరుణ్‌ జైట్లీకి ప్రధాని ఆహ్వనం

ఢిల్లీ: బీజేపీ నేతలు సుష్మాస్వరాజ్‌, అరుణ్‌జైట్లీకి ప్రధాని నుంచి ఆహ్వనం అందింది. తెలంగాణ బిల్లుపై ఏర్పాటు చేసిన సమావేశానికి బీజేపీ నేతలను ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఆహ్వనించారు. తెలంగాణ బిల్లు ఆమోదానికి కేంద్ర ప్రభుత్వం బీజేపీ సహాకారం కోరుతుంది.