పట్టాలు తప్పిన ప్రజాస్వామ్యం :బీజేపీ జాతీయనేత

ఢిల్లీ: ప్రజాస్వామ్యం పట్టాలు తప్పిందని బీజేపీ జాతీయనేత వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. ప్రధాని మన్మోహన్‌సింగ్‌, కాంగ్రెస్‌ పార్టీ చేతగానితనం వల్ల మంత్రులు వెల్‌లోకి వెళ్లి నిరసన తెలుపుతున్నారని వెంకయ్యనాయుడు విమర్శించారు.