మరికాసెపట్లో సారలమ్మను గద్దెపై ప్రతిష్ఠించనున్న పూజారులు

హైదరాబాద్‌ : వరంగల్‌లో జరుగుతున్న మేడారం జాతరకు భక్తుల రద్దీ పెరిగింది. క్యూలైన్లలో భక్తులు బారులు తీరాలు. మరికాసేపట్లో సమ్మక్క కూతురు సారలమ్మను గద్దెపై ప్రతిష్ఠించనున్నారు. కన్నెపల్లి నుంచి జంపన్నవాగు మీదుగా సారలమ్మను వూరేగింపుగా తీసుకువస్తున్నారు.