ఢిల్లీ పయనమైన సీమాంధ్ర కాంగ్రెస్‌ నేతలు

న్యూఢిల్లీ: సీమాంధ్ర కాంగ్రెస్‌ నేతలు హస్తిన బాటపట్టారు. ఆధిష్ఠానం పిలుపుమేరకు వాళ్లు ఇవాళ ఢిల్లీ పయనమయ్యారు, కన్నా లక్ష్మీనారాయణ, కొండ్రు మురళితో పాటు పలువురు నేతలు శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి ఢిల్లీ వెళ్లారు.