జాతీయ స్థాయి హమీలతో జయలతిత ఎన్నికల మ్యానిపెస్టో

చెనై:నిన్న లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్ధులను ప్రకటించిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నేడు ఎన్నికల మ్యాని ఫెస్టో విడుదల చేశారు.ఇందులో ఆమె జాతీయ స్థాయి హమీలను పేర్కోనడం గమనార్హం.ఆదాయపన్ను మినహయింపు పరిమితిని ఐదు లక్షలకు పెంచుతామని, పెట్రోలు,డీజిల్‌ల ధరల నిర్ధారణ విధానాన్ని మారుస్తామని, యూఎస్‌ సెక్యూటిటీ కౌన్సిల్‌ లో భారత్‌కు శాశ్వత స్థానం కోసం కృషి చేస్తామని ఏఐఏడీఎంకే మ్యానిఫెస్టో పేర్కొంటోంది.