కరీంనగర్్, మే 27 : జ్ఞానేంద్రియాలకు ప్రధానమైన మెదడును చురుకుగా ఉంచుకోవాలంటే చేస్తున్న పనిలో ఆసక్తి కనబర్చాలని, ఆసక్తి ఉంటేనే జ్ఞాపకశక్తి పెరుగుతుందని సైకలాజికల్ అసోసియేషన్ జిల్లా …
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ను అరెస్టు చేయడం దుర్మార్గమని ఆ పార్టీ నేత మైసూరారెడ్డి అన్నారు. అక్రమ కేసులు బనాయించి జగన్ను అరెస్టు చేయించారని ఆరోపించారు. …
అక్రమాస్తుల కేసులో జగన్ అరెస్టు చేసిన నేపథ్యంలో పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా భద్రత కట్టుదిట్టం చేశారు. పలు జిల్లాలోని ప్రధాన కూడళ్లలో , ఆర్టీసీ డిపోల ఎదుట భారీగా …
హైదారాబాద్, మే 27 : అక్రమాస్తుల కేసులో సీబీఐ విచారణను ఎదుర్కొంటున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కడప ఎంపీ జగన్మోహన్రెడ్డిని సీబీఆ అధికారులు ఆదివారం రాత్రి …
హైదారాబాద్, మే 27 : అక్రమాస్తుల కేసులో జగన్ను అదుపులోకి తీసుకోనున్నట్లు సీబీఐ అధికారులు ఢిల్లీలోని కేంద్ర కార్యాలయానికి సమాచారం అందించినట్టు సమాచారం. దీంతో ఏ క్షణమైనా …
బసంత్నగర్, మే 27, (జనంసాక్షి) రామగుండం మండలం పుట్నూరు గ్రామ బస్టాండ్ వద్ద ఆదివారం భారీ వాహనం అదుపు తప్పి విద్యుత్ స్తంభంపై అతిసమీపానికి వచ్చి ఆగిపోవడంతో, …
విజయవాడ, మే 27 (జనంసాక్షి): పీజీ తుది విడత కౌన్సెలింగ్ పూర్తయింది. మొత్తం 90 సీట్లను ఇన్సర్వీస్ అభ్యర్థులతో భర్తీ చేసినట్లు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్టార్ …