Author Archives: janamsakshi

ఓటు హక్కును వినియోగించుకున్న చిట్టెం రామోహన్ రెడ్డి దంపతులు

మఖ్తల్ నవంబర్ 30 (జనంసాక్షి)  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు -2023 పోలింగ్ ప్రారంభమవగా మక్తల్ పట్టణంలోని CPS స్కూల్ 164 పోలింగ్ సెంటర్ నందు బి.ఆర్.ఎస్ అభ్యర్థి, …

పోలింగ్‌ కేంద్రంలోకి సెల్‌ఫోన్‌ అనుమతి లేదు..

పోలింగ్‌ కేంద్రంలోకి సెల్‌ఫోన్లకు అనుమతి లేదని అధికారులు పేర్కొన్నారు. అయితే, పోలింగ్‌ కేంద్రాల వద్ద ఫోన్లు డిపాజిట్‌ చేసేందుకు వెసులుబాటు లేకపోవడంతో ఓటర్లు ఇబ్బందులకు గురవుతున్నారు. అనుమతి …

వేచి ఓటు హక్కును వినియోగించుకున్నకలెక్టర్ కె. శశాంక.

హంగులు ఆర్భాటాలు లేకుండా లైన్లో అరగంటకుపైగా వేచి ఓటు హక్కును వినియోగించుకున్న జిల్లా ప్రథమ పౌరుడు మహాబూబాబాద్ జిల్లా కలెక్టర్ కె. శశాంక.

మొరాయించిన ఈవీఎం

సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గంగాపూర్‌లో ఈవీఎం మొరాయించింది. ప్రస్తుతం అధికారులు ఈవీఎంకు మరమ్మతులు చేస్తున్నారు. మంత్రి, సిద్దిపేట నియోజకవర్గ అభ్యర్థి హరీశ్‌రావు గంగాపూర్‌కు వెళ్లారు. అధికారులను …

ఓటు హక్కు వినియోగించుకున్న రాజకీయ ప్రముఖులు

రాజకీయ ప్రముఖులు ఉదయాన్నే తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు. దీంట్లో భాగంగా..ఖమ్మం జిల్లా నారాయణపురంలో కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఓటు …

బాన్సువాడలో ఓటు ఓటేసిన స్పీకర్‌ పోచారం దంపతులు

బాన్సువాడ నియోజకవర్గం బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, స్పీకర్‌ పోచారం శ్రీనివాస్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయనతోపాటు ఆయన సతీమణి కూడా ఓటు వేశారు.

కామారెడ్డి లో ఆకట్టుకుంటున్న మహిళా పోలింగ్ కేంద్రం.

కామారెడ్డి లో జిల్లాపరిషత్ కార్యాలయం ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం, ఆకట్టుకుంటున్న మహిళా పోలింగ్ కేంద్రం.

ఓటు హక్కు ను వినియోగించుకున్న సిద్దిరాములు

కామారెడ్డి జిల్లా కేంద్రం లో గంజ్ మార్కెట్ విశ్రాంతి భవనం లో బిఎల్ ఎఫ్, బలపరిచిన బిఎల్ పి,పార్టీ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం MLA,అభ్యర్థి సిరిగాద సిద్దిరాములు …

చంద్రబాబు పిటీ వారెంట్‌పై విచారణ వాయిదా

అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో చంద్రబాబుపై పిటీ వారెంట్‌పై విచారణ.విజయవాడ ఏసీబీ కోర్టు డిసెంబర్‌ 5కు వాయిదా.ఇన్నర్‌రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ ఖరారులో అక్రమాలకు పాల్పడటం ద్వారా …

ఓటేసిన మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు

కొనరవుపేట మండలము లోని నాగారం లో ఓట్ వేసిన మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు