Main

ఉద్యోగాలు సాధించేదాకా యువతకు అండగా ఎంకేఆర్ ఫౌండేషన్:ఫౌండేషన్ అధినేత, ఎమ్మెల్యే ఎంకేఆర్

ఉద్యోగాలు సాధించేవరకు యువతకు అండగా ఎంకేఆర్ ఫౌండేషన్ చేయూతనందిస్తుందని ఫౌండేషన్ అధినేత ఎమ్మెల్యే  మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. పోలీసు ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఎంకేఆర్ ఫౌండేషన్ ద్వారా …

మున్సిపల్ లో అభివృద్ది పనులు వేగవంతం చేయాలి : అడిషనల్ కలెక్టర్ రాహుల్ శర్మ

రిగిరూరల్, నవంబర్ 28 ( జనం సాక్షి ) : పరిగి మున్సిపల్ లో జరుగుతున్న అభివృద్ది పనులు నాణ్యతగా చేస్తూ వేగంగా చేపట్టాలని  వికారాబాద్ జిల్లా …

ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కొరత.

టాయిలెట్లు లేక అవస్థలు పడుతున్న విద్యార్థులు. చెప్పుకోలేని వ్యథ.. రంగారెడ్డి, ఇబ్రహీంపట్నం, (జనంసాక్షి) ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లను తప్పనిసరిగా ఏర్పాటు చేయాల్సిందేనని భారత సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించినా …

ధరణి వెబ్ సైట్ ద్వారా రైతులకు తీరని అన్యాయం

రైతాంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలి కాంగ్రెస్ కిసాన్ సెల్ యాచారం మండల అధ్యక్షుడు లిక్కి పాండు రంగారెడ్డి రైతులకు సరిపడా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి. …

బిసిలకు 50% రిజర్వేషన్లను వెంటనే కల్పించాలి:- బీఎస్పి

బీసీల రిజర్వేషన్లు కల్పించాలని బీఎస్పీ రాష్ట్ర ఈసీ మెంబెర్ బోళ్ళ గణేష్ ,జిల్లా కార్యదర్శి పల్నాటి రాములు, ఇబ్రహీంపట్నం అసెంబ్లీ అధ్యక్షుడు గ్యార మల్లేష్ అన్నారు ఈ …

మంత్రి మల్లారెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన ఆఫ్జల్ ఖాన్ :

ఆదివారం కేసీఆర్ సేవాదళం రాష్ట్ర కార్యదర్శి బి ఆర్ఎస్ జిల్లా నాయకులు మహ్మద్ అఫ్జల్ ఖాన్ మంత్రి  చామకూర మల్లారెడ్డి, మల్కాజ్ గిరి పార్లమెంట్ ఇన్చార్జి మర్రి …

రెండున్నర లక్షల రూపాయల ఎల్ఓసి అందజేసిన జిఎంఆర్ పటాన్చెరు నియోజకవర్గము

సంగారెడ్డి జిల్లా ఐడియా బొల్లారం మున్సిపాలిటీ పరిధి:- ఆపత్కాలంలో నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించడంలో ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి …

వికారాబాద్ బయలుదేరిన మర్పల్లి నాయి బ్రాహ్మణులు.

జిల్లా కేంద్రంలో నాయి బ్రాహ్మణులు కార్పొరేట్ సెల్యూన్లకు వ్యతిరేకంగా చేస్తున్న రిలే నిరాహార దీక్షకు ఆదివారం రోజున మర్పల్లి నాయి బ్రాహ్మణులు వికారాబాద్ బయలుదేరారు. ఈ సందర్భంగా …

ఆపదలో ఉన్నవారికి ఆపద్బాంధవుడు అవుతున్న మనోహర్ రెడ్డి

చౌడపుర్ మండల కేంద్ర పరిధిలోని మరికల్ గ్రామానికి చెందిన కావలి శ్రీనివాస్ కూతురు చనిపోవడంతో వారి కుటుంబానికి అండగా నేనున్నానంటూ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డిసిసిబి చైర్మన్ …

పోడు భూముల సమస్యలపై గ్రామసభలు

:వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండల కేంద్ర పరిధిలోని మందిపాల్ మరియు చాకల్ పల్లి గ్రామంలో గ్రామ సర్పంచులు మరియు మండల తహసిల్దార్ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో పోడు …