ఎంఎస్ఎఫ్ నిజామాబాద్ జిల్లా ఇన్చార్జి కనక ప్రమోద్ నిజామాబాద్,ఆగస్టు 25(జనంసాక్షి): కేసీఆర్ ప్రభుత్వం అన్ని రంగాల్లో మాదిగలకు అన్యాయం చేస్తున్నదని, పాలనా విధానం మార్చుకోవాలని మాదిగ స్టూడెంట్స్ …
జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు నిజామాబాద్,ఆగస్టు 25(జనంసాక్షి): పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా ఎడపల్లి మండలంలో గ్రామగ్రామాన అభివద్ధి పనులు కొనసాగుతున్నాయని, అభివద్ధి పథంలో పయనించేందుకు అన్ని గ్రామాలు …
ప్రభుత్వ ఆస్తులను తెగనమ్మడం ద్వారా ఆస్తులను సమకూర్చుకోవాలనుకుంటున్న బిజెపి ప్రభుత్వం దేశంలో తన అసమర్థ విధానాలను చాటుకుంటోంది. ఉన్న ఆస్తులను అమ్మి..పన్నులు పెంచి.. ఉపాధి.. ఉద్యోగావకాశాలు లేకుండా …
గ్రామాల వారీగా దళితుల సంఖ్యపై మొదలైన చర్చ మార్గదర్శకాల కోసం అధికారుల ఎదురుచూపు కరీంనగర్,ఆగస్ట్24(జనంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం దళితుల సాధికారిత పేరుతో కొత్తగా ప్రవేశపెట్టిన ’దళితబంధు’పైనే ప్రస్తుతం …
ప్రమాదంలో ఇద్దరు వ్యక్తుల మృతి నల్లొండ,అగస్టు24(జనంసాక్షి): మిర్యాలగూడలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. చింతపల్లి హైవే దగ్గర ఆగి ఉన్న లారీని శ్రీ కృష్ణ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. …
పిల్లలతో సహా తండ్రిని కాపాడిన స్థానికులు అనంతపురం,అగస్టు24(జనంసాక్షి): భార్య మరణాన్ని జీర్ణించుకోలేని భర్త తన నలుగురు పిల్లలతో కలిసి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన అనంతపురం జిల్లాలో చోటు …
బిజెపి నేతలు, కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు గుంటూరు,అగస్టు24(జనంసాక్షి): ఇటీవల దారుణ హత్యకు గురైన బీటెక్ విద్యార్థిని రమ్య ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. విచారణ నిమిత్తం రమ్య …