ఎడిట్ పేజీ

బండి సంజయ్‌ పాదయాత్రను అడ్డుకుంటాం

హైదరాబాద్‌,ఆగస్ట్‌18(జనంసాక్షి): మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్‌ తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని టీఆర్‌ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు డిమాండ్‌ …

మల్కాజ్‌గిరి ఘటనపై జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్‌ ఆగ్రహం

హైదరాబాద్‌,ఆగస్ట్‌18(జనంసాక్షి): మల్కాజ్‌గిరి ఘటనపై జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, ఆయన అనుచరులు దళిత మహిళలను కులం పేరుతో దూషించారని, …

బోరబండలో ఘనంగా సర్దార్‌ సర్వాయి పాపన్న జయంతి

హైదరాబాద్‌,ఆగస్ట్‌18(జనంసాక్షి): సర్దార్‌ సర్వాయి పాపన్న 371వ జయంతిని బుధవారం బోరబండ గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బోరబండ సైట్‌-2 కాలనీలోని సర్వాయి పాపన్న విగ్రహం వద్ద …

11న మరోమారు లోక్‌ అదాలత్‌ నిర్వహణ

కరోనాతో కొద్దిరోజులుగా నిలిపివేశాం సివిల్‌ జడ్జి, డిఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి రత్న ప్రసాద్‌ గుంటూరు,ఆగస్ట్‌18(జనంసాక్షి): వచ్చే నెల పదకొండున మరోసారి లోక్‌ ఆదాలత్‌ ప్రారంభిస్తున్నామని సివిల్‌ జడ్జి, డిఎల్‌ఎస్‌ఏ …

హెడ్కానిస్టేబుల్‌కు ఎస్పీ అభినందన

గుంటూరు,ఆగస్ట్‌18(జనంసాక్షి): బీటెక్‌ విద్యార్థిని రమ్య హత్య కేసు నిందితుడు శశికృష్ణను పట్టుకున్న కానిస్టేబుల్‌ రఫిక్‌ని రూరల్‌ ఎస్పీ విశాల్‌ గున్నీ అభినందించారు. హత్య జరిగిన సమయంలో కానిస్టేబుల్‌ …

ఎపిలో కొత్తగా 1,063మందికి పాజిటివ్‌

అమరావతి,ఆగస్టు17(జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌లో గత 24గంటల్లో 59,198 కరోనా నిర్దారణ పరీక్షలు చేయగా, 1,063మందికి పాజిటివ్‌ వచ్చింది. తాజాగా కరోనాతో పోరాడుతూ 11 మృతి చెందారు. అత్యధికంగా చిత్తూరు …

కొనసాగిని స్టీల్‌ ప్లాంట్‌ ఆందోళనలు

విశాఖపట్టణం,ఆగస్టు17(జనంసాక్షి): స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఆడ్మిన్‌ ముట్టడికి ప్రయత్నించారు. స్టాప్‌ ప్రైవేటైజేషన్‌ ఆఫ్‌ స్టీల్‌ …

శాంతిభద్రతలకు విఘాతం కలిగించొద్దు : సీపీ

నిజామాబాద్‌,ఆగస్టు17(జనంసాక్షి): శాంతిభద్రతలకు విఘాతం కలిగించేవారిపై కఠినచర్యలు తీసుకుంటామని నిజామాబాద్‌ సీపీ కార్తికేయ హెచ్చరించారు. నిజామాబాద్‌ జిల్లా బోధన్‌, ఆర్మూర్‌, నిజామాబాద్‌ డివిజన్ల పరిధిలో ఎవరైనీ శాంతిభద్రతలకు విఘాతం …

ఉత్తమ రైతులకు అవార్డులు ఇవ్వాలి

కామారెడ్డి,ఆగస్టు17(జనంసాక్షి):75 వ స్వాతంత్య దినోత్సవం సందర్భంగా అన్ని శాఖల అధికారులకు ఉద్యోగులకు, ఉత్తమ గ్రామ పంచాయతీ, ఉత్తమ మండలాల అవార్డు ప్రశంసాపత్రాలను ఇచ్చారని, కానీ ఉత్తమ రైతులు …

మద్దికుంట గ్రామంలో రూ.2,50 లక్షలతో అభివద్ధి పనులు

నిజామాబాద్‌,ఆగస్టు17(జనంసాక్షి): మాచారెడ్డి మండలం మద్దికుంట గ్రామంలోని ఎల్లమ్మ బండ పరిధిలోని 10 వార్డులో మండల పరిషత్‌ నిధుల నుంచి రూ.2,50 లక్షలతో మంగళవారం అభివద్ధి పనులు ప్రారంభం …