కాబూల్,ఆగస్ట్18(జనంసాక్షి): అప్ఘనిస్తాన్ దేశం పరిస్థితి చూసి ప్రపంచం జాలి పడుతోంది. తాలిబన్లు దేశాన్ని ఆక్రమించుకోవడంతో ఆ తరువాత పరిస్థితులు ఎలా ఉంటాయోనని ఊహించుకొని అక్కడి ప్రజలు భయాందోళనకు …
కొత్తగా 1,433 మందికి పాజిటివ్ ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. రాష్ట్రవైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 68,041 …
హైదరాబాద్,ఆగస్ట్18(జనంసాక్షి): మల్కాజ్గిరి ఘటనపై జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, ఆయన అనుచరులు దళిత మహిళలను కులం పేరుతో దూషించారని, …
హైదరాబాద్,ఆగస్ట్18(జనంసాక్షి): సర్దార్ సర్వాయి పాపన్న 371వ జయంతిని బుధవారం బోరబండ గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బోరబండ సైట్-2 కాలనీలోని సర్వాయి పాపన్న విగ్రహం వద్ద …
గుంటూరు,ఆగస్ట్18(జనంసాక్షి): బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసు నిందితుడు శశికృష్ణను పట్టుకున్న కానిస్టేబుల్ రఫిక్ని రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ అభినందించారు. హత్య జరిగిన సమయంలో కానిస్టేబుల్ …
అమరావతి,ఆగస్టు17(జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్లో గత 24గంటల్లో 59,198 కరోనా నిర్దారణ పరీక్షలు చేయగా, 1,063మందికి పాజిటివ్ వచ్చింది. తాజాగా కరోనాతో పోరాడుతూ 11 మృతి చెందారు. అత్యధికంగా చిత్తూరు …
విశాఖపట్టణం,ఆగస్టు17(జనంసాక్షి): స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఆడ్మిన్ ముట్టడికి ప్రయత్నించారు. స్టాప్ ప్రైవేటైజేషన్ ఆఫ్ స్టీల్ …