ఎడిట్ పేజీ

గ్యాస్‌ సిలఅఇండర్‌ పేలి కుటుంబానికి తీవ్రగాయాలు

గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భార్యాభర్తలు కడప,ఆగస్ట్‌23(జనంసాక్షి): గ్యాస్‌ డెలివరీ బాయ్‌ నిర్లక్ష్యం.. ఓ కుటుంబాన్ని ప్రమాదపు అంచుల్లోకి నెట్టేసింది. గ్యాస్‌ లీకయ్యి అగ్నిప్రమాదం సంభవించి ఐదుగురికి …

కెసి కెనాల్‌లో పడి ఉద్యోగి మృతి

కర్నూలు,అగస్టు21(జనంసాక్షి): జిల్లాలోని నందికొట్కూరు మండలం కొణిదేల గ్రామంలో విషాదం నెలకొంది. సాప్ట్‌వేర్‌ ఉద్యోగి లక్ష్మీకాంత్‌ రెడ్డి( 40), తన పుట్టినరోజే కేసి కెనాల్‌లో గల్లంతయ్యాడు. కెనాల్‌లో కాళ్ళు …

రెండు బైకులు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృతి

కడప,అగస్టు21(జనంసాక్షి): కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొనడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. రాజంపేట మండలం మందరం గ్రామశివారులో ఈ …

ఎన్నికల సంస్కరణలపై చర్చించాలి !

రెండేళ్లకు ముందే దేశంలోనూ, రాష్టాల్ల్రోనూ ఎన్నికల వేడి అందుకుంటోంది. మోడీని గద్దెదించడమెలా అన్న చర్చలే కానవస్తున్నాయి. తమ హయాంలో ఏవిూ చేశామో చెప్పుకోలని దౌర్భాగ్యంలో ఉన్న విపక్షాలు …

కాబూల్‌లో 150మంది బారతీయుల కిడ్నాప్‌

ఎయిర్‌పోర్టు సవిూపంలో తాలిబన్ల కిరాతకం అయితే వారంతా క్షేమంగానే ఉన్నారన్న కేంద్రం కాబూల్‌,ఆగస్ట్‌21(జనంసాక్షి): అప్గనిస్తాన్‌ను ఆక్రమించుకున్న తాలిబన్లు.. తమ నిజస్వరూపాన్ని బయటపెడుతున్నారు. ఇప్పటికే భారత దౌత్య కార్యాలయాల్లో …

తాలిబన్లకు సవాలు విసురుతున్న మాజీ ఉపాధ్యక్షుడు

తిరుగుబాటు చేస్తున్న అమ్రుల్లా సలేప్‌ా కాబూల్‌,ఆగస్ట్‌19(జనం సాక్షి): ఆఫ్ఘనిస్థాన్‌ లో తాలిబన్ల రాజ్యాన్ని తట్టుకోలేక అధ్యక్షుడితోపాటు వేల మంది పౌరులు కూడా పారిపోతున్నారు. కానీ ఆ దేశ …

కేంద్రమంత్రుల యాత్రలకు ప్రజల నిరసన

పలుచోట్ల అడ్డుకుంటున్న ఆందోళనకారులు న్యూఢల్లీి,ఆగస్ట్‌19(జనం సాక్షి): దేశవ్యాప్తంగా వివిద రాష్టాల్లో కేంద్ర మంత్రులకు రైతుల సెగ తగిలింది. కేంద్రమంత్రులు చేపట్టిన యాత్రలను రైతులు, ప్రజలు అడ్డుకుంటున్నారు. తమనిరసనలు …

మోడీపట్ల మునుపటి ఆరాధ్యభావం ఏదీ

పార్టీలనూ పెదవి విరుస్తున్న నేతలు? ఏకపక్ష నిర్ణయాలపైనా పార్టీలో ఆందోళన న్యూఢల్లీి,ఆగస్ట్‌19(జనం సాక్షి): దేశంలో నిరసనలు సుదీర్ఘంగా జరుగుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ప్రజాస్వామ్యంలో నిరిసనలు, ఆందోళనల …

అమెరికా ఎందకిలా చేస్తోంది?

కాబూల్‌,ఆగస్ట్‌18(జనంసాక్షి): అప్ఘనిస్తాన్‌ దేశం పరిస్థితి చూసి ప్రపంచం జాలి పడుతోంది. తాలిబన్లు దేశాన్ని ఆక్రమించుకోవడంతో ఆ తరువాత పరిస్థితులు ఎలా ఉంటాయోనని ఊహించుకొని అక్కడి ప్రజలు భయాందోళనకు …

ఏపీలో పెరిగిన కరోనా కేసులు, మరణాలు

కొత్తగా 1,433 మందికి పాజిటివ్‌ ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. రాష్ట్రవైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో 68,041 …