ఎడిట్ పేజీ

రావత్‌ లక్ష్యసాధనను పూర్తి చేయాలి !

బిపిన్‌ రావత్‌ భారతమాత ముద్దుబిడ్డ..యుద్దతంత్రం తెలిసిన ఓ అల్లూరి సీతారామరాజు..వెన్నువిరవని ఓ కుమ్రం భీమ్‌..ఆధునిక యుద్ద వ్యూహాలను ఔపోసన పట్టిన అపర సుభాష్‌ చంద్రబోస్‌..అన్నింటికి మించి శతృదేశాలకు …

రైతుల పాదాయాత్రకు అనూహ్య స్పందన 

అమరావతి ఉద్యమం అప్రతిహతంగా సాగుతోంది. ఈ ఉద్యమం చూసి కూడా సిఎం జగన్‌ స్పందించక పోగా.. అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారు. గతంలో పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్లిన జనగ్‌కు …

 ఒమైక్రాన్‌ భయాల్లో ప్రపంచం !

కరోనా కొత్త వేరియంట్‌ ఓమైక్రాన్‌ గురించి ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. భారత్‌తో సహా ప్రపంచంలోని 38 దేశాల్లో ఓమైమిక్రాన్‌ కేసులు నమోదవుతున్నాయి. ప్రపంచాన్ని వణుకు పుట్టించిన …

కరోనా గడ్డుకాలం ఇంకెంతకాలమో ?

కరోనా ప్రభావం ఎంతకాలం ఉంటుందన్న దానికి సమాధానం లేకుండా పోయింది. ప్రపంచవ్యాప్తంగా వైరస్‌ వ్యాప్తి మళ్లీ పెరగడం ఆందోళన కలిగింస్తోంది. ఒమైక్రాన్‌ కొత్త వేరియంట్‌ విజృంభణతో మళ్లీ …

ఓమైక్రాన్‌ డేంజర్‌ బెల్స్‌…జాగ్రత్తలే మందు !

సెకండ్‌వేవ్‌ నిర్లక్ష్యంతో దేశంలో వేలాదిమంది మృత్యువాత పడ్డారు. ప్రభుత్వ, వైద్యుల హెచ్చరికలను నిర్లక్ష్యం చేసిన పాపానికి మూల్యం చెల్లించుకున్నాం. వ్యాక్సిన్‌ వేస్తామన్నా నిర్లక్ష్యం ప్రదర్శించాం. థర్డ్‌వేవ్‌ వస్తుందని …

రైతుల సమస్యలు పట్టని పార్లమెంట్‌ !

మొన్నటికి మొన్న సాగుచట్టాలపై చర్చించలేదు. ఇప్పుడు ధాన్యం కొనుగోలు సమస్యలపైనా చర్చకు అనుమతించడం లేదు. కనీసం ప్రకటన కూడా చేయడం లేదు. ఇంతటి ప్రాధాన్యం ఉన్న సమస్యలు …

చంద్రాయణానికి ఇకనైనా తెరదించాలి !

ఎపి అసెంబ్లీలో నిజంగానే నారా భువనేశ్వరిని వైసిపి సభ్యులు ఏమైనా అన్నారా ! అంటే ఏమన్నారో వీడియో క్లింప్పింగులు బయటకు రావాలి. ఆమెను అవమానించిన వారిని ఖచ్చింతంగా …

రాజధాని లేని అనాధ మన ఆంధ్రప్రదేశ్‌ !

మూడు రాజధానుల ముచ్చట ఆగలేదు. బిల్లు ఉపసంహరణతో మున్ముందు ఆగుతుందనుకున్న వారికి సిఎం జగన్‌ షాక్‌ ఇచ్చారు. అమరావతి కట్టడం సాధ్యం కాదని సిఎం జగన్‌ తన …

జిఎస్టీతో మరిని వస్తువుల ధరలకు రెక్కలు !

జిఎస్టీతో వాయింపులతో దేశంలో అత్యధికశాతం ప్రజానీకం తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. ధరలు మోత మోగిస్తున్నాయి. ప్రతి వస్తువూ ధరలు పెరిగి సామాన్యుడిని కోలుకోకుండా చేస్తోంది. కరోనాతో అనేక …

దేశ రైతాంగం సాధించిన భారీ విజయమిది !

రైతుల ఆందోళనలతో ఎట్టకేలకు కేంద్రం దిగొచ్చింది. వ్యవసాయ చట్టాల అమలుపై కేంద్రప్రభుత్వం వెనక్కి తగ్గింది. అలా అనేకంటే ఏడాదిగా రైతులు చేస్తున్న ఆందోళన విజయవంతం అయ్యింది. సాగు …