ఎడిట్ పేజీ

ఒమిక్రాన్‌ తరుముతున్న వేళ ఎన్నికలు అవసరమా ? 

వచ్చే ఏడాది జరుగనున్న ఐదు రాష్టాల్ర అసెంబ్లీ ఎన్నికలపైనే ఇప్పుడు రాజకీయ పార్టీలు దృష్టి సారిం చాయి. కరోనా థర్డ్‌వేవ్‌ హెచ్చరికల నేపథ్యంలో ఒమిక్రాన్‌ తీవ్రతను అధికార …

పండగల సంబరాలపై ఒమిక్రాన్‌ దెబ్బ !

ఒమైక్రాన్‌ వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర మార్గదర్శకాల నేపథ్యంలో మళ్లీ ఆంక్షల్లోకి వెళ్లాల్సిన అవసరం ఏర్పడిరది. ఇప్పటికే అనేక రాష్టాల్రు ఆంక్షలు విధించాయి. దీంతో వరుసగా వస్తున్న …

ఒమిక్రాన్‌ ముప్పుతో మళ్లీ ఆంక్షలు దిశగా దేశం !

ఒమిక్రాన్‌ వేగంగా వ్యాపిస్తోందని తాజా పరిణామాలు చెబుతున్నాయి. ఇప్పటికే దేశంలో అనేక చోట్ల కేసులు నమోదు అవుతున్నాయి. ఇవన్నీ కూడా కేవలం విదేశాల నుంచి వచ్చిన వారిలో …

ఓటర్‌ ఐడికి కూడా పర్మినెంట్‌ నంబర్‌ ఇస్తే మేలు !

భారతీయ జనతాపార్టీ బలోపేతంతో పాటు..వివిధ పథకాల అమలుకు మోడీ తీసుకుంటున్న నిర్ణయాలు విపక్ష పార్టీల్లో ఆందోళనకు గురిచేస్తోంది. ఇంతకాలం ఓటరు జాబితాల విషయంలో పారదర్శకత ఉండేది కాదు. …

ధాన్యం కొనుగోళ్లలో రాజకీయాలా!

ధాన్యం కొనుగోళ్లపై రాజకీయాలు అవసరమా..! ప్రజలు కూడా ఆలోచించాలి. రైతులు కూడా బాగా ఆలోచించాలి. బహుళజాతి కంపెనీలకూ ఎర్రతివాచీలు పరుస్తున్న ప్రభుత్వాలు రైతులను అనుత్పాదక రంగాలుగా చూస్తున్న …

ప్రజా వ్యతిరేకతను పట్టించుకోని పాలకులు 

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా ఉన్నా పాలకులు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తు న్నారు. తామంతా బ్రహ్మాండగా ప్రజా సేవ చేస్తున్నామని భ్రమల్లో ఉన్నారు. కేంª`దరంలో మోడీ, …

వివాహ వయస్సును పెంచడాన్ని స్వాగతించాల్సిందే!

టీనేజ్‌ అన్నది ఉరకలెత్తించే జవనాశ్వం లాంటిది. దానికి మంచీచెడూ అన్న ఆలోచన కన్నా తలచిన పని చేయాలన్న పట్టుదల.. అహంకారం..ఆలోచనారహితం ఎక్కువ. అందుకే పెద్దలు టీనేజీ పిల్లల …

ఒమిక్రాన్‌ బెల్స్‌ మోగుతున్నాయి జాగ్రత్త ! 

కరోనా ప్రపంచ వ్యాప్తంగా చేసిన మృత్యు కేళి మరువక ముందే ఒమిక్రాన్‌ రూపంలో మరో వేరింయట్‌తో ప్రజల్లో భయాందోళనలు మొదలయ్యాయి. ఈ కొత్త వేరింయట్‌ వేగంగా ప్రపంచ …

అన్నదాతల దోపిడీ ఇంకెంతకాలం !

ఏటా పంటల సమయంలో అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలు అందరికీ ఎరుకే. పంట ఎలా అమ్ముకో వాలన్నదే రైతుల ఆందోళన. పంటల మాటున వారిని ఎలా దోచుకోవాలన్నది మిల్లర్లు, …

కేంద్ర,రాష్ట్ర సంబంధాలు మరింత బలపడాలి

రాజకీయాలు వేరు..అభివృద్ది వేరు.. ఈ రెంటిని అనుసంధానిస్తూ ముందుకు సాగాలి. నీతి ఆయోగ్‌ ఏర్పాటు సందర్భంగా ప్రధాని మోడీ కూడా కేంద్ర రాష్ట్ర సంబంధాలపై కొత్త నిర్వచనం …