కామారెడ్డి

అక్టోబరు 10న జర్నలిస్టుల ‘డిమాండ్స్ డే’ ఇండ్లస్థలాల కోసం కలెక్టర్లకు వినతిపత్రాలు : టీడబ్ల్యూజేఎఫ్

కొండమల్లేపల్లి అక్టోబర్ 8 జనం సాక్షి : దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్యను పరిష్కరించాలని కోరుతూ అక్టోబరు 10న ‘డిమాండ్స్ డే’ …

జె పి ఏ ప్రమాద బీమా చెక్కు ను పంపిణీ చేసిన సొసైటీ చైర్మన్ ఎగుల నర్సింలు

ఎల్లారెడ్డి,08 అక్టోబర్  (జనం సాక్షి): ఎల్లారెడ్డి ప్రాథమిక  వ్యవసాయ సహకార సంఘం లి. లో  సోమిర్యగాడి  తండాకు చెందిన  హున్య నాయక్ ఎల్లారెడ్డి ప్రాథమిక వ్యవసాయ సహకారం …

ప్రతి ఒక్కరూ ఆటో స్టార్టర్లు తీసివేసి కెపాసిటర్లు బిగించుకోవాలి..

కేసముద్రం అక్టోబర్ 8 జనం సాక్షి / శనివారం రోజున కేసముద్రం మండలంలో బికం సింగ్  విద్యుత్ శాఖ చీఫ్ జనరల్ మేనేజర్ (మహబూబాద్ జిల్లా నోడల్ …

సిఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరంలాంటిది.

నెరడిగొండ అక్టోబర్8(జనంసాక్షి): ముఖ్యమంత్రి సహాయ నిధి పేద మధ్య తరగతి ప్రజలకు ఎంతగానో ఉపయోగ పడుతుందని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అన్నారు.        …

ప్రజలు తమ వంతు బాధ్యత నెరవేర్చినపుడే చట్టాలు విజయవంతంగా అమలు అవుతాయి

జ్యూడిషియల్ మేజిస్ట్రేట్  జితిన్ ఖానాపూర్ రూరల్ 8 అక్టోబర్ (జనం సాక్షి): చట్టాల అమలులో ప్రజలు తమ వంతు బాధ్యత నెరవేర్చినప్పుడే చట్టాలు విజయవంతం గా అమలు …

*సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం*

పెద్దేముల్ అక్టోబర్ 08 (జనం సాక్షి) కొండాపూర్ గ్రామ పంచాయితీ కార్యాలయంలో సర్పంచ్ చంద్రయ్య ఆధ్వర్యంలో నూతన పెన్షన్ లబ్ధిదారులతో కలిసి శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి …

దళిత సర్పంచును దూషించారని ఫిర్యాదు

జనం సాక్షి, వంగూర్: మండల పరిధిలోని పోల్కంపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్, దళిత సామాజిక వర్గానికి చెందిన చిన్నయ్యను అదే గ్రామానికి చెందిన కేటీఆర్ సేవా సమితి …

తుల్జాపూర్ కు పాదయాత్రగా బయల్దేరిన బర్దిపూర్ శ్రీ తుల్జా భవాని భక్తులు…

ఝరాసంగం మండలంలోని బర్దిపూర్ గ్రామానికి చెందిన శ్రీ భవాని మాత భక్తులు 14 మందితో భక్తులతో కూడిన బృందం బర్దిపూర్ గ్రామంలోని శ్రీ హనుమాన్ మందిర్ వద్ద …

చర్మ వ్యాధి తో అవు మృతి

ఎల్లారెడ్డి 07 అక్టోబర్ జనం సాక్షి  చర్మ వ్యాధి   అనే వైరస్ తో  మొన్న మంగళా వారం  అవు మృతి చెందినట్లు అవు యజమాని ముత్యాల సురేందర్ …

రాంనగర్ గ్రామంలో ముదిరాజ్ సంఘం నూతన కమిటీ ఎన్నిక

కుల్కచర్ల, అక్టోబర్ 7 (జనం సాక్షి): కుల్కచర్ల మండలం రాంనగర్ గ్రామంలో ముదిరాజ్ సంఘం నూతన కమిటీని మండల అధ్యక్షులు చంద్రలింగం ఆధ్వర్యంలో శుక్రవారం ఎన్నుకోవడం జరిగింది.అధ్యక్షులుగా …