కామారెడ్డి

మహంకాళి దేవాలయం వద్ద సీసీ రోడ్డు పనులు ప్రారంభం

చేర్యాల (జనంసాక్షి) అక్టోబర్ 07 : చేర్యాల మున్సిపల్ పరిధిలోని రెండవ వార్డులో మహంకాళి దేవాలయం దగ్గర సీసీ రోడ్డు పనుల ప్రారంభోత్సవ కార్యక్రమం శుక్రవారం స్థానిక …

స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సహాయం……

టేకుమట్ల.అక్టోబర్07(జనంసాక్షి)మండలంలోని అంకుషాపూర్ గ్రామానికి చెందిన ఈటూరు శంకర్ ఇటీవలే అనారోగ్యంతో మరణించగా 1999-2000 పదవ తరగతి స్నేహితులు మృతుని కుటుంబానికి పదివేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు.మృతుని …

అశ్వరావుపేటలో ఇద్దరు దొంగలు అరెస్ట్

పొలాల్లో ట్రాన్స్ఫార్మ్ లే టార్గెట్ – నిందితుల నుండి రాగి వైరు స్వాధీనం చేసుకున్న పోలీసులు అశ్వరావుపేట అక్టోబర్ 7( జనం సాక్షి ) వరస గా …

శ్రీ ధర్మశాస్త్ర దేవాలయంలో మండల దీక్ష మాల ధారణలు…

కేసముద్రం అక్టోబర్ 7 జనం సాక్షి/శుక్రవారం రోజున కేసముద్రం మండల కేంద్రంలోని శ్రీధర్మశాస్త్ర దేవాలయంలో మండల దీక్ష మాల ధారణ కార్యక్రమం ప్రారంభమైంది.ఉదయం గణపతి హోమం,అర్చన అనంతరం …

హోంగార్డ్ కుటుంబానికి ఆర్థిక చేయూత

పానుగల్ సెప్టెంబర్ 07, జనంసాక్షి  మండల కేంద్రానికి చెందిన హోంగార్డ్ విష్ణు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో వారి కుటుంబ ఆర్థిక పరిస్థితిని తెలుసుకొని, ఎస్సై నాగన్న …

పోడు భూములకు సంబందించిన ఆన్లైన్ దరఖాస్తులను ప్రత్యేక యాప్ ద్వారా నమోదు చేసి పరిష్కరించాలి…

జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు  ఆదేశించారు…. హన్మకొండ బ్యూరో చీఫ్ 7అక్టోబర్ జనంసాక్షి శుక్రవారం నాడు  కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హల్ లో ఫారెస్ట్,   రెవెన్యూ …

నూతన పెన్షన్ డబ్బులు పంపిణీ చేసిన సర్పంచ్ చల్లా ఉమా సుధీర్ రెడ్డి

స్టేషన్ ఘన్పూర్, అక్టోబర్ 07, (జనం సాక్షి ) : మండలంలోని తాటికొండలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో తెలంగాణ ప్రభుత్వం కొత్తగా మంజూరీ చేసిన నూతన ఆసరా …

శాంతినగర్ లో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు

జహీరాబాద్ అక్టోబర్ 2 (జనంసాక్షి) జహీరాబాద్ పట్టణంలో శాంతినగర్ లో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం బతుకమ్మ వేడుకలు జగదీష్ సాగర్ ఆనంద్ ల ఆధ్వర్యంలో …

ప్రభుత్వ ఉద్యోగులకు ఆసరా పెన్షన్..?

కామారెడ్డి ప్రతినిధి అక్టోబర్ 2 జనం సాక్షి: కామారెడ్డి జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం అందించే ఆసరా పెన్షన్ రావడంతో అసలైన నిరుపేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. …

రాజాపురం గ్రామంలో సురక్షా పోలీస్ కళాబృందం మూడనమ్మకాలపై కళా ప్రదర్శన.

కోడేరు (జనం సాక్షి) అక్టోబర్ 02 కోడేరు మండల పరిధిలోని రాజాపూర్ గ్రామంలో గత మూడు నెలలుగా వివిధ కారణాలతో 25 మంది మరణించిన సందర్భంగా గ్రామ …