కామారెడ్డి
బాన్సువాడలో ఓటు ఓటేసిన స్పీకర్ పోచారం దంపతులు
బాన్సువాడ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయనతోపాటు ఆయన సతీమణి కూడా ఓటు వేశారు.
కామారెడ్డి లో ఆకట్టుకుంటున్న మహిళా పోలింగ్ కేంద్రం.
కామారెడ్డి లో జిల్లాపరిషత్ కార్యాలయం ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం, ఆకట్టుకుంటున్న మహిళా పోలింగ్ కేంద్రం.
ఓటు హక్కును వినియోగించుకున్న జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్
కామారెడ్డి లో తన ఓటు హక్కును వినియోగించుకున్న జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్
తాజావార్తలు
- కొల్చారం ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి ఆకస్మిక తనిఖీ
- కలెక్టర్ గారు..దండం పెడతాం
- అస్సాంలో తెలంగాణకు చెందిన ఆర్మీ జవాన్ మృతి
- బడ్జెట్పై కేసీఆర్ పెదవి విరుపు
- ఉపాధి కోసం ఉద్యమ బాట.. నేతన్నల మానవహారం
- ప్రశ్న వేసి మొహం చాటేసిన వైకాపా ఎమ్మెల్యే
- హైదరాబాద్లో పడకేసిన పారిశుధ్యం
- మహారాష్ట్రకు భారీ వర్ష హెచ్చరిక
- 33 రకాల వరి పంటలకు బోనస్ ఇవ్వాలని నిర్ణయించాం
- లారీని ఢీకొన్న బైక్..ముగ్గురు యువకుల దుర్మరణం
- మరిన్ని వార్తలు