ఖమ్మం

సరిహద్దుల మూసివేత

ఖమ్మం: కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ‘జనతా కర్ఫ్యూ’కు దేశ వ్యాప్తంగా భారీ స్పందన వస్తోంది. తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్‌ తెలంగాణాల్లో …

గ్రానైట్‌పై కరోనా దెబ్బ

చైనాకు నిలిచిపోయిన ఎగుమతు ఖమ్మం,మార్చి17  (జనంసాక్షి) : కరోనా ప్రభావం ఇప్పుడిప్పుడే గ్రానైట్‌ పరిశ్రమపై చూపుతోంది. గతనెతో పోలిస్తే ఈ నెలో 30శాతం ఎగుమతు తగ్గిపోయాయి. కరోనా …

ముక్కోటి ఉత్సవాలకు ఏర్పాట్లు

భద్రాచలం,డిసెంబర్‌27(జ‌నంసాక్షి): భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో ముక్కోటికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని  ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం నిధులు వెచ్చింది  ముక్కోటి …

విడతల వారిగా ఇళ్లు మంజూరు

శరవేగంగా డబుల్‌ ఇళ్ల నిర్మాణాలు ఖమ్మం,డిసెంబర్‌18(జ‌నంసాక్షి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్‌బెడ్‌రూం పథకంలో భాగంగా ఇళ్లను నాణ్యతా ప్రమాణాలు పాటించి నిర్మించడం జరుగుతుందని మంత్రి పువ్వాడ అజయ్‌ …

పెరిగిన ధాన్యం దిగుబడులు

మద్దతు ధరలకు అనుగుణంగా కొనుగోళ్లు భద్రాద్రి కొత్తగూడెం,డిసెంబర్‌12(జ‌నంసాక్షి): గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ధాన్యం దిగుబడి కూడా ఎక్కువగా పెరిగిందని అధికారులు అంటున్నారు. దీనికి తోడు …

ట్రాక్టర్‌ను ఢీకొన్న బైక్‌: వ్యక్తి మృతి

ఖమ్మం,డిసెంబర్‌12(జ‌నంసాక్షి): నిలిపి ఉంచిన ట్రాక్టర్‌ను ఓ ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌ నడుపుతున్న వ్యక్తి అక్కడే మరణించగా.. మరొక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ …

చెత్త సేకరణకు గ్రామాల వారీగా ప్రణాళికలు: కలెక్టర్‌

కొత్తగూడెం,డిసెంబర్‌10(జ‌నంసాక్షి): ఇంకుడు గుంతలు, డంపింగ్‌ యార్డు, శ్మశాన వాటికల నిర్మాణాలను వేగవంతం చేయాలని కలెక్టర్‌ రజత్‌కుమార్‌ శైనీ ఆదేశించారు. క్షేత్రస్థాయిలో నిర్మాణాల ప్రగతిని పర్యవేక్షించనున్నట్లు స్పష్టం చేశారు. …

మిషన్‌ భగీరథతో గిరిజన పల్లెలకు శుద్దజలం

భద్రాద్రి కొత్తగూడెం,డిసెంబర్‌9(జ‌నంసాక్షి): తెలంగాణ రాష్ట్రం ఏర్పడి సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం కొలువు తీరిన తరువాత ప్రతి ఆదివాసీ పల్లె స్వచ్ఛమైన నీరు అందుకుంటుందని జడ్పీ ఛైర్మన్‌ కోరం …

టెన్త్‌లో ఉత్తమ ఫలితాలకు కృషి చేయాలి

ఖమ్మం,డిసెంబర్‌9(జ‌నంసాక్షి): విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అధిక నిధులు కేటాయిస్తున్నదని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ కమల్‌ రాజు చెప్పారు. కేజీ టూ పీజీ ప్రవేశపెట్టేందుకు దశలవారీగా గురుకుల …

ఈ- మార్కెటింగ్‌దే పైచేయి

ఖమ్మం,డిసెంబర్‌9(జ‌నంసాక్షి): భవిష్యత్తులో ఈ-మార్కెటింగ్‌ వ్యవస్థ అభివృద్ధి చెందనున్నందున దీని ద్వారా రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుందని జిల్లా పౌరసరఫరాల అధికారులు అన్నారు. నగదురహితలావాదేవీలు, ఇ- మార్కెటింగ్‌ కీలక …