నిజామాబాద్

నిరసన దీక్షకు వెళ్తున్న కాంగ్రెస్ నాయకుల అరెస్ట్

లింగంపేట్ 21 జూలై (జనంసాక్షి) సోనియాగాంధీని ఈడి అక్రమ అరెస్టు చేయడం దౌర్జన్యమైన చర్యఅని లింగంపేట్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు నల్లమడుగు షరీఫ్ అన్నారు.సోమవారం ఆయన విలేకరులతో …

బాల్కొండలో కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ పన్నుపోటుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం*

బాల్కొండ జులై 21 (జనం సాక్షి) నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పిలుపు మేరకు రాష్ట్ర రోడ్లు,భవనాల …

: కోటగిరి మండల కాంగ్రెస్ నాయకుల ముందస్తు అరెస్ట్.

కోటగిరి జూలై 21 జనం సాక్షి:-అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై ఢిల్లీలో ఈ.డి కేసు దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ …

పోలీస్ స్టేషన్ లో హరితహారం కార్యక్రమం

జనంసాక్షి  రాజంపేట్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో హరితర కార్యక్రమంలో భాగంగా పోలీస్ సిబ్బంది 20 మొక్కలు నాటారు కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి …

రాజంపేట్ మండల కాంగ్రెస్ నాయకులు అరెస్ట్

జనం సాక్షి. రాజంపేట్  తెలంగాణ ప్రదాత శ్రీమతి సోనియాగాంధీపై రాహుల్ గాంధీ ఈడీ పేరుతో మోడీ చేస్తున్న అక్రమ కేసులకు నిరసనగా హైదరాబాదులో నెక్లెస్ రోడ్ నుండి …

మిషన్ భగీరథ నీరు స్వచ్ఛమైన అమృతం. అర్.డ.బ్ల్యు.ఎస్ డి.ఈ వెంకశ్వర్ రెడ్డి.

కోటగిరి జూలై 21 జనం సాక్షి:-నీటిలోని లవణాల శాతం,క్లోరినేషన్ పక్రియ,నీటి పి.ఎచ్ లెవెల్స్, టి.డి.ఎస్ పర్సంటేజ్ వంటి అంశాలపై మిషన్ భగీరథ అధికారులు కోటగిరి గ్రామ పంచాయతీ …

ఈడి విచారణకై కాంగ్రెస్ శ్రేణులు ధర్నా చేయగా అరెస్ట్ చేసిన పోలీసులు గాంధారి

_గాంధారి జనంసాక్షి జులై 21 నేటి రోజు తెలంగాణ పిసిసి అధ్యక్షులు ఆదేశానుసారం కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీమతి సోనియా గాంధీ ని ఈడి విచారణ పేరిట …

ఆన్లైన్ మోసాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం

 ఏర్గట్ల జూలై    (జనంసాక్షి ): నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థిని,విద్యార్థులకు ఆన్లైన్ మోసాలపై ఎస్ఐ కోరేడే రాజు …

పాఠ్య పుస్తకాలను పంపిణీ చేసిన సహకార సంఘం చైర్మన్

ఫోటో రైటప్, 20 బీడీఎన్, పుస్తకాలను అందిస్తున్న సహకార సంఘం చైర్మన్ అల్లే జనార్దన్ బోధన్, జూలై   ( జనంసాక్షి ) :  బోధన్ మండలం సాలూర …

ముఖ్య అతితులకు ఘనంగా సన్మానం.

టీఆర్ ఎస్ పట్టణ అధ్యక్షులు నయీమ్ అప్ఫు. తాండూరు జులై 20(జనంసాక్షి)తాండూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో 23 కోట్ల రూపాయలతో చేసిన మైనారిటీ …