నిజామాబాద్

మిషన్‌ భగీరథ పైపులైన్‌ లీక్‌

నిజామాబాద్‌,సెప్టెంబర్‌28 (జ‌నంసాక్షి):   నిజామాబాద్‌ జిల్లా ఇందల్‌ వాయి మండలంలోని గన్నరం గ్రామ సమిపన జాతీయ రహదారి 44 కు అనుకోని ఉన్న మిషన్‌ భగీరథ పైప్‌ లైన్‌ లికేజ్‌ …

వర్షప్రభావిత ప్రాంతాల్లో మంత్రి వేముల పరిశీలన

  అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచన నిజామాబాద్‌,సెప్టెంబర్‌28 (జ‌నంసాక్షి):  భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి జిల్లాలో …

ఉమ్మడి నిజామాబాద్‌లో పొంగుతున్న వాగులు

త్రివేణి సంగమం కందకుర్తి వద్ద గోదావరి ఉధృతి నీటిప్రవాహంలో చిక్కుకున్న సిలిండర్‌ వాహనం లింగాపూర్‌ వద్ద వాగులో కొట్టుకు పోయిన వ్యక్తి నీట మునిగిన సరికొండ విద్యుత్‌ …

ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలకు జలకళ

పొంగిపొర్లుతున్న వాగులు వంకలు శ్రీరాంసాగర్‌ నుంచి నీటి విడుదల నిజామాబాద్‌,సెప్టెంబర్‌28 (జనంసాక్షి) : ఉమ్మడి జిల్లాలో మరోమారు భారీ వర్షాలు కురిశాయి. దీంతో జలాశయాలు, చెరువులు, కుంటలు …

నెలనెలా పెన్షన్ల విడుదలలో జాప్యం

కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తుదారుల ఎదురుచూపు ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదంటున్న అధికారులు నిజామాబాద్‌,సెప్టెంబర్‌28 (జనంసాక్షి)  : తమకు త్వరగా పింఛన్లు మంజూరు చేయాలని మండల పరిషత్‌ …

దళితబంధును రాష్ట్రమంతా అమలు చేయాలి

అప్పుడే ప్రభుత్వాన్ని దళితులు నమ్ముతారు: బిజెపి నిజామాబాద్‌,ఆగస్ట్‌26(జనంసాక్షి): దళితబంధు పథకాన్ని ఒక్క హుజూరాబాద్‌లోనే గాకుండా అన్ని జిల్లాల్లో అమలు చేయాలని బీజేపీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. …

నేడు స్వాతంత్య సమరయోధులపై ఫొటో ఎగ్జిబిషన్‌

మూడురోజులు సాగనున్న ప్రదర్శన కామారెడ్డి,ఆగస్టు 25(జనంసాక్షి): కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్‌ స్టాండు ప్రాంగణంలో కేంద్ర సమాచార, ప్రసారశాఖ ఫీల్డ్‌ అవుట్‌ రీచ్‌ బ్యూరో, నిజామాబాదు …

మాదిగలకు అన్యాయం చేస్తున్న సర్కార్‌

ఎంఎస్‌ఎఫ్‌ నిజామాబాద్‌ జిల్లా ఇన్‌చార్జి కనక ప్రమోద్‌ నిజామాబాద్‌,ఆగస్టు 25(జనంసాక్షి): కేసీఆర్‌ ప్రభుత్వం అన్ని రంగాల్లో మాదిగలకు అన్యాయం చేస్తున్నదని, పాలనా విధానం మార్చుకోవాలని మాదిగ స్టూడెంట్స్‌ …

అభివృద్ధి పథంలో ఎడపల్లి

జడ్పీ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావు నిజామాబాద్‌,ఆగస్టు 25(జనంసాక్షి): పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా ఎడపల్లి మండలంలో గ్రామగ్రామాన అభివద్ధి పనులు కొనసాగుతున్నాయని, అభివద్ధి పథంలో పయనించేందుకు అన్ని గ్రామాలు …

అధికారులు లక్ష్యాలను సాధించాలి

కామారెడ్డి కలెక్టర్‌ శరత్‌ కామారెడ్డి,ఆగస్టు 25(జనంసాక్షి) : బ్యాంకు లింకేజీ రుణాలను, స్త్రీనిధి, మెప్మా రుణాలు, పంట రుణాలు, పంటల నమోదు, రైతు బీమా లక్ష్యాలను ఈనెల …