నిజామాబాద్

వ్యక్తిగత పరిశుభ్రత అత్యవసరం

బోథ్ (జనంసాక్షి)         గర్బణీలు, బాలింతలు ఆరోగ్యంగా అన్ని జాగ్రత్తలు పాటించాలని సోనాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి నవీన్ రెడ్డి సూచించారు. గురువారం …

లింగంపేట్ లొ దివ్యాంగులకు ఫిసియాతేరఫీ క్యాంప్

లింగంపేట్ 22 జూలై (జనంసాక్షి)  లింగంపేట్ మండలంలోని శుక్రవారం భవిత సెంటర్ అద్వర్యంలొ దివ్యంగుల పిల్లలకు ఫిసియతేరపి క్యాంపు నిర్వహించినట్లు వైద్యడు సాయికిరణ్ గౌడ్ తెలిపారు.పిల్లలకు వైద్యశిబిరం …

“ప్రగతికి మరో అడుగు”

శిక్షణా తరగతులు. మిర్యాలగూడ. జనం సాక్షి మిర్యాలగూడ డిపో లో శుక్రవారం  చివరి శిక్షణా తరగతులు నిర్వహించారు. గతంలో పీక్ సీజన్ లో  డిసెంబర్ 2021 లో 8 …

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో మూగజివి మృతి.

కోటగిరి జూలై జనం సాక్షి:-ఏర్తింగ్ వైర్లకి ముగజీవి అయిన గేదె తగిలి మృతి చెందిన ఘటన కోటగిరి మండలంలోని జల్లాపల్లి ఫారంలో చోటుచేసుకుంది.గ్రామంలో లేవన్ కేవి,ఎల్టి లైన్ …

ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలి

 ఎస్ఐ లింగంపేట్ _________________________ లింగంపేట్ 22 (జనంసాక్షి)  ప్రతి ఒక వ్యక్తి మొక్కలు నాటి వాటిని రక్షించే బాధ్యత తీసుకోవాలని లింగంపేట్ ఎస్ఐ శంకర్ అన్నారు.ఆయన శుక్రవారం …

కేంద్ర ప్రభుత్వం విధించిన జీఎస్టీని నిరసిస్తూ టిఆర్ఎస్ నాయకుల ధర్నా

ముప్కాల్ (జనం సాక్షి) జూలై 22 మండల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం విధించిన ప్రజల నిత్యవసర వస్తువుల పాలు పాల ఉత్పత్తులు గ్యాస్ సిలిండర్ వంటి నిత్యవసర …

సిపిఐ బలోపేతానికి ప్రతి ఒక్క కార్యకర్త సైనికుడిగా పని చేయాలి. సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పి.సుధాకర్.

కోటగిరి జూలై 21 జనం సాక్షి:-కోటగిరి మండల సి.పి.ఐ(భారత కమ్యూనిస్టు పార్టీ) మహాసభను మండల కేంద్రంలోని గీతా పారిశ్రామిక సహకార సంఘంలో శుక్రవారం రోజున నిర్వహించారు.ఈ సందర్భంగా …

పెంచిన విద్యుత్,బస్ చార్జీలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తగ్గించాలి. బీజేపీ శ్రేణుల నిరసన

కోటగిరి జూలై 21 జనం సాక్షి:- టి.అర్.ఎస్ ప్రభుత్వం పెంచిన విద్యుత్,బస్ చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం రోజున మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా …

చెరువు కట్ట మరమ్మతు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. రాజంపేట్ మండల కేంద్రంలో ఊర చెరువు కట్ట ఇటీవల కురిసిన వర్షాలకు కోతకు గురైన విషయం తెలుసుకున్న కలెక్టర్ గురువారం చెరువు కట్టను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో మాట్లాడారు. అధికారులు సమన్వయంతో పనిచేసి చెరువు కట్ట మరమ్మత్తు పనులను తక్షణమే పూర్తి చేయాలని కోరారు. అలుగు సమీపంలో మరమ్మత్తులు చేయించాలని సూచించారు. కట్ట కుంగిపోయిన చోట మొరం పోయించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, నీటిపారుదల శాఖ అధికారులు వీఆర్ఏలు పాల్గొన్నారు. 2 Attachments

మిర్యాలగూడ. జనం సాక్షి  బోధిధర్మ ఆయుర్వేదం ఆధ్వర్యంలో డాక్టర్ పండిట్ శ్రీనివాస్ ఆరోగ్య భోజనం కార్యక్రమాన్ని  జనయేత్రి ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ మునీర్ ప్రారంభించటం జరిగింది. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ …

జిఎస్టి పై తెరాస నాయకుల నిరసన

ఏర్గట్ల జులై 21 (జనంసాక్షి) : నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం పప్పు, ఉప్పు, వంటి ఎన్నో నిత్యవసర వస్తువులను  జీఎస్టీ పరిధిలోకి …