నిజామాబాద్

విత్తనాల కొరతతో రైతుల అవస్థలు

ప్రత్యమ్నాయ పంటలపై రైతుల కష్టాలు ఆదేశాల మేరకు అందుబాటులో లేవంటున్న అన్నదాతలు నిజామాబాద్‌,డిసెంబర్‌10 జనంసాక్షి:   పంటలు వేసిన రైతులు అరిగోస పడుతున్నారు. పంటలు వేయాలన్నా, చేతికొచ్చిన పంట అమ్ముకోవాలన్నా …

టీచర్లను బోధనేతర విధులకు దూరంగా ఉంచాలి

నిజామాబాద్‌,డిసెంబర్‌8 జనం సాక్షి :  ఉపాధ్యాయులకు బోధనేతర విధులు అప్పగించవద్దని పీఆర్‌టీయూ కోరింది. దీంతో విద్యార్థులపై శ్రద్ద తగ్గడంతో పాటు సకాలంలో సిలబస్‌ పూర్తి కాదని అన్నారు. …

ఇసుక్‌ మాఫియా దాడిలో విఆర్‌ఎ మృతి

పోలీస్‌ స్టేషన్‌ ముందు కుటుంబ సభ్యుల ఆందోళన నిజామాబాద్‌,డిసెంబర్‌7  (జనంసాక్షి) :   నిజామాబాద్‌ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఇసుక మాఫియా దాడిలో ఓ ప్రభుత్వ ఉద్యోగి హతమయ్యాడు. …

వ్యాక్సిన్‌ పట్ల ప్రజల్లో విముఖత

అధికారులు వెళ్లినా కానరాని ఆసక్తిఇంటింటికీ వెళ్లి వ్యాక్సినేషన్‌పై దృష్టి నిజామాబాద్‌,డిసెంబర్‌3  (జనంసాక్షి)  : కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు ప్రజలు వ్యాక్సిన్‌ కోసం క్యూ కట్టారు. ప్రస్తుతం కొంత …

నిజామాబాద్‌ ఎమ్మెల్సీగా కవిత నామినేషన్‌

బలాల నేపథ్యంలో ఏకగ్రీవం కానున్న ఎన్నిక నిజామాబాద్‌,నవంబర్‌ 23 (జనంసాక్షి) : స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కవిత తరపున మొదటి సెట్‌ నామినేషన్‌ దాఖలయ్యింది. …

ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యంతో ఆందోళన

సకాలంలో కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్‌ రూ.800 కోట్లకుపైగా కొనుగోళ్లు జరిగినట్లు అంచనా నిజామాబాద్‌,నవంబర్‌ 23 (జనంసాక్షి) : జిల్లాలో ఇప్పటి వరకు 800 కోట్లకుపైగా ధాన్యం కొనుగోలు జరిగినట్లు …

బోధన్‌ కోర్టుకు హాజరైన తీన్మార్‌ మల్లన్న

నిజామాబాద్‌,నవంబర్‌19(జనం సాక్షి  ) : జిల్లాలోని బోధన్‌ కోర్టుకు తీన్మార్‌ మల్లన్న అలియాస్‌ చింతపండు నవీన్‌ హాజరయ్యారు. కొద్ది రోజుల క్రితం నిజామాబాద్‌ జిల్లాలో కల్లు వ్యాపారులను …

నీలకంఠేశ్వరునికి ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు

నిజామాబాద్‌,నవంబర్‌19(జనం సాక్షి ): జిల్లాలోని నీలకంఠేశ్వర దేవాలయంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని కుటుంబ సభ్యులతో కలిసి తెల్లవారుజామున ఆలయానికి వచ్చారు. …

`అభివృద్ది టిఆర్‌ఎస్‌కు మాత్రమే సాధ్యం బంగారు  తెలంగాణ సాకారం కావాలి

    బిజెపి నేతల విమర్శలతో ఒరిగేదేవిూ లేదు ఆర్టీసీ ఛైర్మన్‌,ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ నిజామాబాద్‌,నవంబర్‌16(జనం సాక్షి ): అభివృద్ధికి టీఆర్‌ఎస్‌ పార్టీ నిదర్శనమని, గత తెలంగాణకు నేటి …

హుఊరాబాద్‌ ఓటమితో కెసిఆర్‌లో ఫ్రస్టేషన్‌బీజేపీ నేత యెండల లక్ష్మినారాయణ

నిజామాబాద్‌,నవంబర్‌9జనం సాక్షి : హుజూరాబాద్‌ ఓటమితో కెసిఆర్‌లో ఫ్రస్టేషన్‌ కనిపిస్తోందని, అందుకే ఇష్టం వచ్చినట్లుగా విమర్శలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మినారాయణ …