మహబూబ్ నగర్

ఘనంగా సుబ్రహ్మణ్యం స్వామి జన్మదిన వేడుకలు,పాల కావడి మోసిన అయ్యప్పలు, భక్తులు* పాల్గొన్న మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్

వనపర్తి జిల్లా కేంద్రంలో సుబ్రహ్మణ్యస్వామి షష్టి జన్మదిన వేడుకల సందర్భంగా వనపర్తి పట్టణంలోని గురుస్వాముల ఆధ్వర్యంలో వనపర్తి అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో గురు స్వాములు అయ్యప్పలు,భక్తులు …

2000 రూపాయల పింఛన్లు ఇచ్చి ఒక్కొక్కరింట్లో 9000వేల రూపాయలు గుంజుతుండ్రూ…

ప్రజాగోష – బిజెపి భరోసా యాత్రలో డి.కే.అరుణ….  గద్వాల ప్రతినిధి నవంబర్ 29 (జనంసాక్షి):-  కరెంటు చార్జీలు,పెంచ్చిండు,బస్ చార్జీలు పెంచ్చిండు, నిత్యవసర సరుకులు,మరియు రిజిస్టేషన్ చార్జీలు,మద్యం ధరలు …

వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు

అనందగిరి గుట్టపై వెలిసిన లక్ష్మి సమేత వెంకన్న ఆలయ వాతావరణం ఆహ్లాదకరంగా ఉందని ప్రత్యేక పూజలు చేసిన స్టేట్ డెంటల్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్వకుడు డాక్టర్ కూచుకుళ్ళ …

వలస కూలీలు మృతి చెందిన పట్టించుకునే నాథుడే లేడు

 సీపీఐ మండల కార్యదర్శి కృష్ణాజీ బిజినేపల్లి, జనం సాక్షి .నవంబరు 29, పాలమూర్ రంగారెడ్డి రిజర్వాయర్ పనులు చేసేందుకు వివిధ రాష్ట్రాల నుండి వచ్చి ప్రాజెక్టులలో పనులు …

ప్రజల సమస్యలు పరిష్కరించడమే లక్ష్యం -ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి

నియోజకవర్గంలోని ప్రజల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి అన్నారు మంగళవారం మండల పరిధిలోని వసంతపర్ గ్రామంలో గుడ్ మార్నింగ్ వాక్ …

డిసెంబర్ 4న కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేయండి

మండల పార్టీ అధ్యక్షుడు గాజుల కోదండం* *గోపాల్ పేట్ జనం సాక్షి నవంబర్ (29):* పాలమూరు జిల్లా కేంద్రంలో డిసెంబర్ 4న జరిగే  కేసిఆర్ బహిరంగ సభను …

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో వడ్డెరలకు అవకాశం కల్పించాలి

వడ్డెర కులాన్నికి నాయ్యబద్దంగా రావాల్సిన హక్కుల కోసంవడ్డెర కులానికి అందించాలని,వడ్డేర్లను బీసీ జాబితలో నుండి తొలగించి ఎస్టిజాబితాలో చేర్చాలి డిమాండ్ చేస్తూ సోమవారం మల్దకల్ మండల కేంద్రంలోని …

మహిళలు సఖి వన్ స్టాప్ సెంటర్ ను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవాలి

మహిళలు మరియు బాలికలపై హింస వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవం ప్రచారం సందర్భంగా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నవంబర్ 25 నుంచి డిసెంబర్ 10వ …

సాక్షి రిపోర్టర్ రెగోటి పాండుని పరామర్శించిన టీపీసీసీ సభ్యులు బీర్ల అయిలయ్య

ఆత్మకూరు మండల సాక్షి దినపత్రిక రిపోర్టర్ రేగోటి పాండు తండ్రి రెగోటి చంద్రయ్య ఇటీవల మృతి చెందగా సమాచారం తెలుసుకున్న ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి …

దండోరా ముద్యమ నేత చంద్ర స్వామికి ప్రతిష్టాత్మక కాళోజీ సేవా పురస్కారం

అవార్డు అందజేస్తున్న వల్లూరి ఫౌండేషన్ సభ్యులు ఆత్మకూర్ (ఎం) నవంబర్ 28 (జనంసాక్షి) మొరిపిరాల గ్రామానికి చెందిన దండోరా ఉద్యమ నేత నల్ల చంద్ర స్వామి మాదిగ …