మహబూబ్ నగర్

ఎన్ఎస్ఎస్ విద్యార్థులచే అవగాహన ర్యాలీ

ప్రభుత్వ జూనియర్ కళాశాల మల్దకల్ లో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా గురువారం ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన సదస్సు జరిగింది.ఈ సందర్భంగా కళాశాల జంతు శాస్త్రం అధ్యాపకులు …

నాగర్ కర్నూల్ మండల మత్స్య సహాకార సంఘాల మండల అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన గూళ్ళ.హరికృష్ణ ముదిరాజ్

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో సాయి గార్డెన్స్ లో నాగర్ కర్నూల్ మండల మత్స్య సహాకార సంఘాల ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో …

ఎన్ హెచ్ 167 బైపాస్ రోడ్డును అడ్డుకుంటాం 77 మంది భూ పట్టాదారుల ఆవేదన.

ఎన్ హెచ్ 167  బైపాస్ రోడ్డు పనులను తాండూర్ లో అధికారులు ముమ్మరంగా కొనసాగించ నున్నారు.ఈ నేపధ్యంలో వికారాబాద్ జిల్లా పాత తాండూర్ కు చెందిన 77మంది …

ప్రతి ఒక్కరూ కుల మతాల కతీతంగా సేవాభావంతో కలిసిమెలిసి ఉండాలి

మక్తల్ పట్టణానికి చెందిన రషీద్ పరమత సహనానికి నిదర్శనంగా నిలిచి తన గొప్ప మనసును చాటుకున్నాడు. గురువారం రోజు మక్తల్ అయ్యప్ప స్వామి ఆలయంలో దాదాపు 100 …

ఘనంగా పోలీస్ కిష్టయ్య వర్ధంతిలో పాల్గొన్న వనపర్తి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ మరియు ముదిరాజ్ సంఘం నేతలు

వనపర్తి జిల్లా కేంద్రంలో తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరవీరుడు పోలీస్ కిష్టయ్య 13వ వర్ధంతి సందర్భంగా, వనపర్తి పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాలలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో …

జిల్లా జడ్పీ చైర్మన్ బాలాజీ సింగ్ గారిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన నాగర్ కర్నూల్ తెలంగాణ జాగృతి శాఖ

గురువారం తెలంగాణ జాగృతి నాగర్ కర్నూల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ జిల్లా ఇన్చార్జి జడ్పీ చైర్మన్ బాధ్యతలు స్వీకరించిన ఠాకూర్ బాలాజీ సింగ్ ని …

రాజ్యాంగంలో ప్రతి పౌరుడికి పౌర హక్కు, సమానత్వం, జీవించే హక్కులు కల్పించబడ్డాయి

నాగర్ కర్నూల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి డి రాజేష్ బాబు నాగర్ కర్నూలు జిల్లా బ్యూరో డిసెంబర్ 1 జనం సాక్షి: పేద, బడుగు, బలహీన వర్గాల …

గుమ్మడిదల మండలకేంద్రం రామ్రెడ్డి బావి గ్రామంలో భారీ అయ్యప్ప స్వామి పడిపూజ

సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం రాంరెడ్డి గ్రామంలో భారతీయ జనతా పార్టీ యువమోర్చా అధ్యక్షుడు అంజిరెడ్డి ఆధ్వర్యంలో గుమ్మడిదల మండల్ రామ్ రెడ్డి భావి గ్రామంలో అయ్యప్ప …

రోడ్డు ప్రమాదంలో ఏదుట్ల వాసి సుంకరి విజయ్ మృతి భార్యకు తీవ్ర గాయాలు

మండలంలోని ఏదుట్ల గ్రామానికి చెందిన విజయ్ భార్య శివపార్వతి అలంపూర్ మాంటిసోరి హైస్కూల్ లో చదువు తున్న తమ పిల్లలను చూసేందుకు బైకుపై వెళ్లుతుండగా గద్వాల జిల్లా …

పలు అభివృద్ధి పనులను పరిశీలించిన డిపిఓ

మండల పరిధిలోని ఏదుట్ల గ్రామంలో పలు అభివృద్ధి పనులను డిపిఓ సురేష్ కుమార్ పరిశీలించారు మొదటగా గ్రామపంచాయతీలోని ఆడిట్ రికార్డులను తనిఖీ చేసి ఎప్పటికప్పుడు  జి పి …