మహబూబ్ నగర్

నేడు ఉచిత మెడికల్ క్యాంపును వినియోగించుకోవాలి

బచ్చన్నపేట (జనంసాక్షి) : నేడు బచ్చన్నపేట మండల కేంద్రంలో మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఉచిత మెడికల్ క్యాంపు ను నిర్వహిస్తున్నందున ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని …

ఆర్మూర్ డివిజన్ గ్రామాభివృద్ధి కమిటీలపై చర్యలు తీసుకోవాలి

బోధన్, (జనంసాక్షి) : ఆర్మూర్ డివిజన్ పరిధిలోని గ్రామాలలో కొనసాగుతున్న గ్రామ అభివృద్ధి కమిటీ చర్యలు తీసుకోవాలని మంగళవారం బోధన్ మండల తహశీల్దార్ విఠల్ కు సిపిఎం …

హంగర్గ అంగన్వాడి కేంద్రంలో పోషణ పక్వాడ చిన్నారులకు ప్రోగ్రస్ కార్డులను అందిస్తున్న టీచర్

బోధన్, (జనంసాక్షి) : బోధన్ మండలం హంగర్గా గ్రామంలోని అంగన్వాడి కేంద్రంలో మంగళవారం హంగర్గ అంగన్వాడి టీచర్ సరిత ఆధ్వర్యంలో పోషణ పక్వాడ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. …

స్వయంభూ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి జాతరలో, ఉత్సాహంగా,సందెపు రాళ్ళ, పోటీలు

కృష్ణ,(జనంసాక్షి): మండలం గుడేబల్లూర్ గ్రామం, స్వయంభూ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి, జాతర సందర్భంగా దేవాలయ ప్రాంగణంలో సోమవారం ఉత్సాహంగా, సందెపురాళ్ళ (చేతితో రాయి) ఎత్తే పోటీలు ఘనంగా …

అయ్యప్పస్వామి విషు పూజ వేడుకలో ఎంపి డికె. అరుణ, ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి

మక్తల్ , ఏప్రిల్ 14 (జనంసాక్షి) : శబరిమల వాసుడు శ్రీ మణికంఠుడు శ్రీ శ్రీ శ్రీ అయ్యప్ప స్వామి జన్మదినం సందర్భంగా విషు పూజ వేడుకలు …

పేదల అభ్యున్నతికై కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉన్నది

తిరుమలగిరి (సాగర్) (జనంసాక్షి): పేదల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడు పాటుపడి ఉంటుందని, నాగార్జునసాగర్ నియోజకవర్గ శాసనసభ్యుడు కుందూరు జైవీర్ రెడ్డి అన్నారు . గురువారం …

 పాలమూరు ప్రాజెక్టులు పూర్తిచేస్తాం

` అడ్డంకులను అధిగమిస్తాం.. ` జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తాం ` ప్రతీగ్రామానికి, తండాకు బీటీ రోడ్లు వేస్తాం ` మహబూబ్‌నగర్‌ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి …

ఇథనాల్‌ ఫ్యాక్టరీపై సీఎం రేవంత్‌ రెడ్డికి ఫ్యాక్స్‌

రాజోలి (జనంసాక్షి) : పచ్చని పల్లెల్లో ఫ్యాక్టరీల పేరుతో చిచ్చుపెడితే చూస్తూ ఊరుకోమని అలంపూర్‌ ఎమ్మెల్యే విజేయుడు అన్నారు. పెద్ద ధన్వాడ గ్రామంలో ఇథనాల్‌ ఫ్యాక్టరీ నిర్మించనున్న …

పెద్ద ధన్వాడలో ఇథనాల్‌ ఫ్యాక్టరీ యాజమాన్యం కుటిల బుద్ధి!

గద్వాల (జనంసాక్షి) : జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలంలోని పెద్ద ధన్వాడలో ఇథనాల్‌ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పదుల సంఖ్యలో గ్రామాలు ఉద్యమం చేస్తున్న విషయం విధితమే. …

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న సీఎం రేవంత్‌రెడ్డి

యాదగిరిగుట్ట: శ్రీల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామి దేవ‌స్థానం వార్షిక బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్భంగా యాదాద్రి చేరుకున్న‌ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి దంప‌తులకు ఆల‌య అర్చ‌కులు పూర్ణ‌కుంభంతో స్వాగ‌తం ప‌లికారు. బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా తొలిరోజు …