మహబూబ్ నగర్

జూరాలకు పెరిగిన‌ వరద ఉదృతి

మహబూబ్‌నగర్‌: గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు  భారీగా వరద ఉదృతి. దీంతో అధికారులు ప్రాజెక్టు 42 గేట్లు ఎత్తివేశారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 2.06 లక్షల క్యూసెక్కుల వరద …

సొంత జిల్లాలో సిఎం రేవంత్‌కు ఝలక్

ఓటమి దిశగా కాంగ్రెస్‌ అభ్యర్థి వంశీచంద్‌ గెలుపు ఖాయం చేసుకున్న డికె అరుణ మహబూబ్‌నగర్‌,జూన్‌4 (జనంసాక్షి): సిఎం రేవంత్‌ రెడ్డికి సొంత జిల్లా ప్రజలు షాక్‌ ఇచ్చారు. …

తొలి విజయం అమిత్‌ షాదే…

గాంధీనగర్‌: ఎన్డీఏ కూటమికి తొలి విజయం దక్కింది. గుజరాత్‌లోని గాంధీనగర్‌ నుంచి పోటీచేస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా గెలుపొందారు. తన సమీప కాంగ్రెస్‌ అభ్యర్థి …

నాగర్ కర్నూల్‌లో కాంగ్రెస్ ముందంజ..

నాగర్ కర్నూల్ ఎంపీ స్థానం: 6వ రౌండ్ ముగిసే సరికి కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి మొత్తం 17,120 ఓట్లతో ముందంజలో ఉన్నారు.. కాంగ్రెస్ (మల్లు రవి) …

కొనసాగుతున్న  మహబూబ్ నగర్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు

 మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాయ్స్ జూనియర్ కళాశాలలో ఉదయం 8గంటల నుంచి ఓట్ల …

వనదేవతల సన్నిధిలో మంత్రి సీతక్క

కొత్తగూడ మార్చి 22 జనంసాక్షి:గిరిజన ఆరాధ్య దైవమైన తోలం వంశస్తుల ముసలమ్మ,ఎంచగూడెం గ్రామంలో వాసం వారి ఇలవేల్పు కొమ్మలమ్మ వనదేవతలను దర్శించుకున్న పంచాయతీ శాఖ మంత్రి ధనసరి …

ఓటు హక్కును వినియోగించుకున్న చిట్టెం రామోహన్ రెడ్డి దంపతులు

మఖ్తల్ నవంబర్ 30 (జనంసాక్షి)  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు -2023 పోలింగ్ ప్రారంభమవగా మక్తల్ పట్టణంలోని CPS స్కూల్ 164 పోలింగ్ సెంటర్ నందు బి.ఆర్.ఎస్ అభ్యర్థి, …

ఓటు హక్కు వినియోగించుకున్న రాజకీయ ప్రముఖులు

రాజకీయ ప్రముఖులు ఉదయాన్నే తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు. దీంట్లో భాగంగా..ఖమ్మం జిల్లా నారాయణపురంలో కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఓటు …

నిరుద్యోగ యువతను మోసం చేశారు

` బీఆర్‌ఎస్‌ పదేళ్ళ పాలనలో అవినీతి ఆకాశన్నంటింది ` కాంగ్రెస్‌ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపాలి ` గద్వాలలో భారీ బహిరంగ సభలో ప్రియాంక …

మద్యం అమ్మకాలపై నియంత్రణ

నవంబర్‌30తో ముగియనున్న కాంట్రాక్ట్‌ స్టాక్‌ పెట్టేందుకు షాపు యజమానుల విముఖత నాగర్‌కర్నూల్‌,నవంబర్‌27 ( జనం సాక్షి ) : ఎన్నికల సమయం కావడం..మద్యం అమ్మకాలపై నియంతరణ ఉండడంతో …