రంగారెడ్డి

చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ

సారంగపూర్ (జనంసాక్షి ) సెప్టెంబర్ 26 సారంగా పూర్ మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ 127 జయంతి సందర్భంగా రజక సంఘం అధ్వర్యంలో ఏర్పాటు చేసిన చాకలి …

గాయత్రి ఆలయం లో ఘనంగా కలశ స్థాపన

పినపాక నియోజకవర్గం సెప్టెంబర్ 26( జనం సాక్షి): శ్రీ శ్రీ శ్రీ పంచముఖ వేద గాయత్రి ఆలయములో దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త …

చెరువు కట్ట మరమ్మతులు పరిశీలించిన సర్పంచ్.. వడ్డేపల్లి మల్లారెడ్డి

బచ్చన్నపేట సెప్టెంబర్ 25 (జనం సాక్షి) ఎంగిలిపూల బతుకమ్మను వేయడానికి మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని మండల కేంద్రంలో ఉన్నటువంటి సౌటకుంట. గోధుమ కుంట చెరువులను మహిళలకు …

కప్పల రామచంద్రయ్యపై అసత్య ఆరోపణలు సరికాదు

జాజుల లింగంగౌడ్ మిర్యాలగూడ, జనం సాక్షి మండలంలోని నందీపాడు శివారులో సర్వే నంబర్ 231లో కప్పల రామచంద్రయ్య కు చెందిన భూమి లేకున్నా అధికారులు వ్యవసాయ భూమిగా …

పద్మశాలి ఐక్యతతో పోరాడుతాం

శంకరా పట్నం జనం సాక్షి సెప్టెంబర్ 25 పద్మశాలీలు ఐక్యతతో ముందుకు సాగుతామని పద్మశాలి సంఘం మండల గౌరాధ్యక్షులు బీసీ సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ జక్కని సంజయ్ …

జిల్లా రైస్ మిల్స్ అధ్యక్షుడి కి వైస్య భవన్ లో సన్మానం చేసిన వైశ్య అధ్యక్షులు ముత్యపు సుదర్శన్ గుప్త

ఎల్లారెడ్డి సెప్టెంబర్ 25 జనం సాక్షి. ఇటీవల కామారెడ్డి జిల్లా రైస్ మిల్స్ నూతన అధ్యక్షుడిగా కంచర్ల లింగం గుప్త ను గత సోమవారం  కామారెడ్డి జిల్లా …

సంవత్సర క్రితం కరోనాతో తండ్రి మృతి ఇప్పుడు జ్వరంతో తల్లి మృతి తో అనాధలుగా మారిన ఇద్దరు పిల్లలు

బోయిన్ పల్లి సెప్టెంబర్ 25 (జనం సాక్షి) రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి మండలం లోని దుండ్రపల్లి గ్రామంలో ఆదివారం రోజున ఎడెల్లి సత్య 43 …

ఉప్పలవాయిలో బాలుర 8 వ జోనల్ క్రీడా పోటీలు..ప్రారంబించిన కలెక్టర్ జితేష్ వీ పాటీల్

రామారెడ్డి   సెప్టెంబర్ 25  (జనంసాక్షీ)  : రామారెడ్డి మండలం ఉప్పలవాయి గ్రామంలో గల గురుకుల బాలుర పాఠశాల లో   8 వ జోనల్ క్రీడా పోటీలను కామారెడ్డి …

ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు

స్టేషన్ ఘన్పూర్, సెప్టెంబర్ 25, (జనం సాక్షి ) :  స్టేషన్గన్పూర్, చిల్పూర్ మండలాల పరిధిలో గల అన్ని గ్రామాల్లో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. …

జస్టిస్ పుల్ల కార్తీక్ కు కురుమ సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మానం

రంగారెడ్డి/,ఇబ్రహీంపట్నం,(జనంసాక్షి):- మన్సురాబాద్ కే బి ఆర్  కన్వెన్షన్ లో   హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ పుల్ల కార్తీక్ కి కురుమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్మాన …