రంగారెడ్డి

జిల్లా రైస్ మిల్స్ అధ్యక్షుడి కి వైస్య భవన్ లో సన్మానం చేసిన వైశ్య అధ్యక్షులు ముత్యపు సుదర్శన్ గుప్త

ఎల్లారెడ్డి సెప్టెంబర్ 25 జనం సాక్షి. ఇటీవల కామారెడ్డి జిల్లా రైస్ మిల్స్ నూతన అధ్యక్షుడిగా కంచర్ల లింగం గుప్త ను గత సోమవారం  కామారెడ్డి జిల్లా …

సంవత్సర క్రితం కరోనాతో తండ్రి మృతి ఇప్పుడు జ్వరంతో తల్లి మృతి తో అనాధలుగా మారిన ఇద్దరు పిల్లలు

బోయిన్ పల్లి సెప్టెంబర్ 25 (జనం సాక్షి) రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి మండలం లోని దుండ్రపల్లి గ్రామంలో ఆదివారం రోజున ఎడెల్లి సత్య 43 …

ఉప్పలవాయిలో బాలుర 8 వ జోనల్ క్రీడా పోటీలు..ప్రారంబించిన కలెక్టర్ జితేష్ వీ పాటీల్

రామారెడ్డి   సెప్టెంబర్ 25  (జనంసాక్షీ)  : రామారెడ్డి మండలం ఉప్పలవాయి గ్రామంలో గల గురుకుల బాలుర పాఠశాల లో   8 వ జోనల్ క్రీడా పోటీలను కామారెడ్డి …

ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు

స్టేషన్ ఘన్పూర్, సెప్టెంబర్ 25, (జనం సాక్షి ) :  స్టేషన్గన్పూర్, చిల్పూర్ మండలాల పరిధిలో గల అన్ని గ్రామాల్లో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. …

జస్టిస్ పుల్ల కార్తీక్ కు కురుమ సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మానం

రంగారెడ్డి/,ఇబ్రహీంపట్నం,(జనంసాక్షి):- మన్సురాబాద్ కే బి ఆర్  కన్వెన్షన్ లో   హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ పుల్ల కార్తీక్ కి కురుమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్మాన …

ఝరాసంగం మండలం లో ఎమ్మెల్యే చేతుల మీదుగా బతుకమ్మ ఆసరా పింఛన్ కార్డులు పంపిణీ

రేపు ఝరాసంగం మండలం లో ఎమ్మెల్యే చేతుల మీదుగా బతుకమ్మ ఆసరా పింఛన్ కార్డులు పంపిణీ. ఝరాసంగం సెప్టెంబర్ 25 (జనం సాక్షి) రేపు అనగా 26.9.2022 …

శ్రీ దత్త గిరి లో పండరీపూర్ పీఠాధిపతుల పూజలు

ఝరాసంగం సెప్టెంబర్ 25( జనంసాక్షి)జిల్లాలో ఆధ్యాత్మిక కేంద్రంగా భాసిల్లుతున్న బర్దిపూర్ ఆశ్రమంలో పండరిపూర్ కరండే క్షేత్ర పీఠాధిపతులు శ్రీ అభాదన్ మహారాజ్, సంత్ భీమ్ రావు మహారాజ్ …

బాధితులకు..టిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది..

రేవల్లి సర్పంచ్ బొబ్బిలి సునీత సాంబశివుడు. ఊరుకొండ, సెప్టెంబర్ 25 (జనంసాక్షి): ఆపదలో ఉన్న వారికి టిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని రేవల్లి సర్పంచ్ బొబ్బిలి సునీత …

వలిగొండలో ఉచిత వైద్య శిబిరం

వలిగొండ జనం సాక్షి సెప్టెంబర్ న్యూస్ 25 : మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆదివారం బిజెపి నాయకులు సి ఎన్ రెడ్డి(చిట్టెడి …

బతుకమ్మ చీరల పంపిణీకి రానున్న ఎమ్మెల్యే

నేడు యాచారంలో బతుకమ్మ చీరలు పంపిణీ రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 25 (జనంసాక్షి): బతుకమ్మ పండుగ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న చీరల  పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే …