రంగారెడ్డి

ఝరాసంగం మండలం లో ఎమ్మెల్యే చేతుల మీదుగా బతుకమ్మ ఆసరా పింఛన్ కార్డులు పంపిణీ

రేపు ఝరాసంగం మండలం లో ఎమ్మెల్యే చేతుల మీదుగా బతుకమ్మ ఆసరా పింఛన్ కార్డులు పంపిణీ. ఝరాసంగం సెప్టెంబర్ 25 (జనం సాక్షి) రేపు అనగా 26.9.2022 …

శ్రీ దత్త గిరి లో పండరీపూర్ పీఠాధిపతుల పూజలు

ఝరాసంగం సెప్టెంబర్ 25( జనంసాక్షి)జిల్లాలో ఆధ్యాత్మిక కేంద్రంగా భాసిల్లుతున్న బర్దిపూర్ ఆశ్రమంలో పండరిపూర్ కరండే క్షేత్ర పీఠాధిపతులు శ్రీ అభాదన్ మహారాజ్, సంత్ భీమ్ రావు మహారాజ్ …

బాధితులకు..టిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది..

రేవల్లి సర్పంచ్ బొబ్బిలి సునీత సాంబశివుడు. ఊరుకొండ, సెప్టెంబర్ 25 (జనంసాక్షి): ఆపదలో ఉన్న వారికి టిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని రేవల్లి సర్పంచ్ బొబ్బిలి సునీత …

వలిగొండలో ఉచిత వైద్య శిబిరం

వలిగొండ జనం సాక్షి సెప్టెంబర్ న్యూస్ 25 : మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆదివారం బిజెపి నాయకులు సి ఎన్ రెడ్డి(చిట్టెడి …

బతుకమ్మ చీరల పంపిణీకి రానున్న ఎమ్మెల్యే

నేడు యాచారంలో బతుకమ్మ చీరలు పంపిణీ రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 25 (జనంసాక్షి): బతుకమ్మ పండుగ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న చీరల  పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే …

రోడ్డుపైగోతులను పూడ్చిన టిఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షుడు

 రేగోడు జనం సాక్షి సెప్టెంబర్ పోచారం నుండి జహీరాబాద్ వెళ్లే రహదారి గోతుల మాయంగా మారడంతో  మండల పరిధి లోని లింగంపల్లి పోచారం శివారుల మధ్య గల …

యాచారంలో ఘనంగా దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు

రంగారెడ్డి/ ఇబ్రహీంపట్నం, (జనం సాక్షి):- దిన్ దయాల్ ఉపాధ్యాయ జయంతిని పురస్కరించుకొని యాచారం మండల కేంద్రం లో బిజెపి మండల అధ్యక్షులు తాండ్ర రవీందర్ ఆధ్వర్యంలో ఘనంగా …

*ఉమ్మడి మండలానికి నేడు వ్యవసాయ శాఖ మంత్రి రాక*

*గోపాల్ పేట్ జనం సాక్షి సెప్టెంబర్ (25):* మండల పరిధిలోని ఏదుట్ల గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవనం ప్రారంభోత్సవానికి మరియు రేవల్లి మండల కేంద్రంలో కామన్ కమ్యూనిటీ …

ఆదిభట్ల మున్సిపాలిటీలో ఘనంగా పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం,(జనంసాక్షి):- ఆదిభట్ల మున్సిపాలిటీలో బొంగులూరు ఎక్స్ రోడ్ యందు ఆదిభట్ల మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షులు శిగ వీరస్వామి గౌడ్ ఆధ్వర్యంలో  పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి …

వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన సర్పంచ్ భూక్య శ్రీనివాస్ నాయక్…

కేసముద్రం సెప్టెంబర్ 25 జనం సాక్షి/ కేసముద్రం మండలం తౌర్య తండ గ్రామ పంచాయతీలో ఆదివారం రోజున బాల వికాస స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వాటర్ ప్లాంట్ …