వరంగల్

ఎన్నికల తరవాత కెసిఆర్‌ కీలక భూమిక

జనగామ,మార్చి11(జ‌నంసాక్షి): వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల అనంతరం కేంద్ర రాజకీయాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ కీలకపాత్ర పోషించనున్నారని స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో రాష్ట్రంలోని …

1లోగా పెసా గ్రామసభలు

ములుగు,మార్చి8(జ‌నంసాక్షి):  ఉమ్మడి వరంగల్‌ జిల్లా పరిధిలో పెసా గ్రామ సభలను ఏప్రిల్‌ 1వ తేదీలోగా నిర్వహించాలని ఐటీడీఏ పీవో చక్రధర్‌రావు కోరారు.  230 షెడ్యూల్డ్‌ గ్రామాల్లో గ్రామసభలు …

ఐటిడిఎ పరిధి స్కూళ్లలో ఇంగ్లీష్‌ విూడియం స్కూళ్లు

వచ్చే విద్యాసంవత్సరం నుంచే అమలు టీచర్లకు ఆంగ్ల ప్రావీణ్యం కోసం శిక్షణ ములుగు,మార్చి8(జ‌నంసాక్షి):ప్రాథమిక స్థాయి నుంచి ఇంగ్లిషు విూడియం పాఠశాలలను నిర్వహించాలని గిరిజన సంక్షేమ శాఖ భావిస్తుంది. …

పెళ్లిపేరుతో ప్రియుడు మోసంచేశాడు

– తనకు న్యాయం జరిగేలా చూడాలి – సెల్‌ టవర్‌ ఎక్కిన యువతి – వరంగల్‌లో కలకలం సృష్టించిన ఘటన – యువతికి నచ్చజెప్పి కిందికి దింపిన …

రవళి మృతదేహాన్ని స్వగ్రామానికి తరలింపు

-స్వగ్రామంలో అలముకున్న విషాదం వరంగల్‌,మార్చి5(జ‌నంసాక్షి):రవళి మృతదేహాన్ని మంగళవారం స్వగ్రామం రామచంద్రాపురానికి తరలించారు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది. రవళిని కడసారి చూసేందుకు రామచంద్రాపురానికి చెందిన ప్రజలు కాకుండా …

జనాభా సంఖ్యకు ఓటర్ల మధ్య..  దామాషాను లెక్కించండి

– బూత్‌ లెవెల్‌ అధికారులు ఇంటింటికి వెళ్లి సర్వే చేయండి – వరంగల్‌ అర్బన్‌ కలెక్టర్‌ ప్రశాంత్‌ జె.పాటిల్‌ వరంగల్‌ అర్బన్‌, మార్చి4(జ‌నంసాక్షి) : జనాభా సంఖ్యకు …

గ్రామాల అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయం

– అవినీతిలేని అభివృద్ధికి సర్పంచ్‌లు కృషిచేయాలి – పంచాయతీరాజ్‌ చట్టాలు కఠినతరం చేశాం – ఎవరు చిన్నతప్పు చేసినా చర్యలు తప్పవు – పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి …

పార్లమెంట్‌ బరిలో ఎవరిని నిలిపినా గెలిపిస్తాం

– దేశంలో తెరాస కీలక పాత్ర పోషిస్తుంది – గ్రామాల అభివృద్ధికి సీఎం ప్రత్యేక దృష్టి – తెరాస ఎమ్మెల్యే టి. రాజయ్య వరంగల్‌, మార్చి4(జ‌నంసాక్షి) : …

నకిలీ విత్తన రైతులకు దక్కని హావిూ

వరంగల్‌,ఫిబ్రవరి25(జ‌నంసాక్షి): లక్కీ మిరప విత్తనాలు..నేడు జీవా కంపెనీ మిరప విత్తనాలు రైతులను నిండా ముంచాయి. ఈ విత్తనాలు మొలకెత్తక పోవడంతో ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. వీటిని …

లక్నవరం జింకల పార్క్‌ ఎకోపార్క్‌గా అభివృద్ది

ఇసి జాయింట్‌ సీఈవో రవికిరణ్‌  సూచన ములుగు,ఫిబ్రవరి24(జ‌నంసాక్షి):  లక్నవరం సవిూపంలో అటవీశాఖ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన జింకల పార్కును ఎకో పార్కుగా పర్యాటకులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దాలని …