వరంగల్

కేంద్రంలో మార్పునకు ఇదే అవకాశం

మోడీ నిరంకుశాన్ని నిలువరిద్దాం కాంగ్రెస్‌ ఎంపి అభ్యర్థి దొమ్మాటి సాంబయ్య వరంగల్‌,మార్చి28(జ‌నంసాక్షి): దేశ రాజకీయాల్లో మార్పునకు అవకాశం వచ్చిందని, మోడీ నిరంకుశానికి, కెసిఆర్‌ వైఖరికి చెక్‌ పెట్టే …

బీజేపీ, కాంగ్రెస్‌లకు కాలం చెల్లింది

– ప్రాంతీయ పార్టీల నాయకుడే ప్రధాని – ఆ సత్తా ఒక్క కేసీఆర్‌కే ఉంది – 2న వరంగల్‌లో కేసీఆర్‌ బహిరంగ సభ – తెరాస శ్రేణులు …

దేశం కెసిఆర్‌ నాయకత్వాన్ని కోరుకుంటోంది: చారి

భూపాల్‌పల్లి,మార్చి26(ఆర్‌ఎన్‌ఎ): దేశ ప్రజలు కేసీఆర్‌ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని మాజీ స్పీకర్‌ మదుసూధనాచారి అన్నారు. దేశ రాజకీయాల్లో మార్పులు రావాల్సి ఉందన్నారు. కెసిఆర్‌ మాత్రమే కేంద్ర రాజకీయాల్లో మార్పులకు …

అత్యధిక మెజార్టీతో బూరను గెలిపించాలి

ఎమ్మెల్సీ వెంకటేశ్వర్లు జనగామ,మార్చి26(జ‌నంసాక్షి): సీఎం కేసీఆర్‌ ఆదేశాలకనుగుణంగా భువనగిరి  టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సిన  అవసరం ఉందని టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ బోడకుంటి …

లోక్‌సభ ఎన్నికల్లోనూ పైచేయికి టిఆర్‌ఎస్‌ వ్యూహం

కార్యకర్తలతో క్షేత్రస్థాయిలో చర్చలు భారీ మెజార్టీ లక్ష్యంగా గెలుపునకు కృషి వరంగల్‌,మార్చి19(జ‌నంసాక్షి): రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు బ్రహ్మరథం పట్టిన ప్రజలు ఎంపీ …

ఎన్నికలకు సమాయత్తం అయిన అధికారులు

నామినేషన్ల ఘట్టం మొదలయినా ముందుకు రాని అభ్యర్థులు వరంగల్‌/భువనగిరి,మార్చి19(జ‌నంసాక్షి): జిల్లాలో లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. వరంగల్‌, భువనగిరి లోక్‌సభ స్థానాలకు సంబంధించి సోమవారం …

జిల్లాలో జోరుగా వలసలు

గులాబీ దళంలో పెరుగుతున్న జోష్‌ జనగామ,మార్చి14(జ‌నంసాక్షి): దేశరాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాలని ఇటీవల సీఎం కేసీఆర్‌ చేసిన ప్రకటనతో పాటు, 16 ఎంపి సీట్లు గెలవాలన్న లక్ష్యంతో …

50వేలకు మించి నగదు రవాణా తగదు: కలెక్టర్‌

వరంగల్‌,మార్చి13(జ‌నంసాక్షి): లోక్‌సభ ఎన్నికల సందర్భంగా నియమావళి అమలులో ఉన్నందు వల్ల ప్రజలు యాభైవేల రూపాయల కంటే అధికంగా నగదును తీసుకువెళ్లవద్దని వరంగల్‌ పార్లమెంటు నియోజకవర్గ జిల్లా ఎన్నికల …

టెన్త్‌ పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు

హాల్‌టిక్కెట్‌ చూపితే ఉచిత ప్రయాణం జనగామ,మార్చి13(జ‌నంసాక్షి): పదో తరగతి వార్షిక పరీక్షలు ఈ నెల 16 నుంచి ప్రారంభమై ఏప్రిల్‌ 3వ తేదీ వరకు జరుగనున్నాయి. ఈ …

పదోతరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

వరంగల్‌,మార్చి12(జ‌నంసాక్షి): ఈ నెల 15వ తేదీ నుంచి  జరుగనున్నపదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు   జిల్లా అధికారులు పక్కాగా ఏర్పాట్లు చేశారు.  ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం …