వరంగల్

శివరాత్రికి ఆలయాల ముస్తాబు

వరంగల్‌,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): మహా శివరాత్రి పండుగ నేపద్యంలో నగరంలోని పలు ఆలయాలలో భక్తులకు ఏలాంటి అసౌకర్యాలు కలుగకుండా ఏర్పాటు చేయాలని కమిషనర్‌ రవికిరణ్‌ అన్నారు. హన్మకొండ వేయి స్తంభాల …

ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా కెసిఆర్‌ పథకాలు 

ఎమ్మెల్యే డాక్టర్‌ టీ రాజయ్య జనగామ,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను దేశ వ్యాప్తంగా అమలు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని స్టేషన్‌ ఘన్‌పూర్‌ …

అడవుల రక్షణకు కఠినచర్యలు

ప్రభుత్వానికి అందరూ సహకరించాలి సామిల్‌, కార్పెంటర్లకు అవగాహన వరంగల్‌,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): ప్రభుత్వం అటవీ సంరక్షణకు కఠిన చర్యలు తీసుకుంటుందని వరంగల్‌ రూరల్‌ జిల్లా అటవీశాఖ అధికారి పురుషోత్తం అన్నారు. …

గ్రామానికో నర్సరీ ఏర్పాటుకు కృషి

జనగామ,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి): నూతన పంచాయతీ రాజ్‌ చట్టం ప్రకారం గ్రామానికో నర్సరీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈమేరకు నిధులను సైతం మంజూరు చేశారు. విత్తనాలను సైతం పంపిణీ చేస్తున్నారు. …

గుట్కా వ్యాపారులపై దాడులు

జనగామ,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి): నిషేధిత గుట్కా రవాణాకు పాల్పడుతున్న వారి స్థావరాలపై వెస్ట్‌జోన్‌ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు.  జనగామకు హైదరాబాద్‌ నుంచి ఎండీ హైమద్‌ అనే వ్యక్తి గుట్కా …

కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాలు

వరంగల్‌,ఫిబ్రవరి9(జ‌నంసాక్షి): తెలంగాణ కార్మిక సంక్షేమ మండలి ద్వారా కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాలు అందిస్తున్నామని ఉమ్మడి జిల్లా కార్మిక సంక్షేమాధికారి రమేశ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. 2017-18విద్యా …

మిరప రైతులను ఆదుకోవాలి

వరంగల్‌,ఫిబ్రవరి9(జ‌నంసాక్షి):మిరప రైతుకు క్వింటాకు రూ.15వేలు మద్దతు ధర కల్పించాలని అఖిలపక్షనేతలు డిమాండ్‌ చేశారు. మిర్చి ధరలు పడిపోతున్నా పట్టించుకోక పోవడం సరికాదని కాంగ్రెస్‌, టిడిపి, కమ్యూనిస్ట్‌ నేతలు …

పత్తిరైతు ఆత్మహత్య

జయశంకర్‌ భూపాలపల్లి,ఫిబ్రవరి8(జ‌నంసాక్షి): మహాముత్తారం మండలం గాజరాంపల్లికి చెందిన గుంటి సతీష్‌(26)అనే పత్తి రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. సతీష్‌ తనకున్న మూడెకరాల భూమిలో పత్తి పంట సాగు చేశాడు. …

ప్రియాంక రాకతో బిజెపిలో వణుకు: జంగా

జనగామ,ఫిబ్రవరి8(జ‌నంసాక్షి): ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన ప్రియాంకా గాంధీ రాకతో అధికార బిజెపికి వణుకు పుట్టిందని జనగామ డిసిసి అధ్యక్షుడిగా నియమితులైన జంగా రాఘవరెడ్డి అన్నారు. …

ప్రజావాణి సమస్యలపై నిర్లక్ష్యం

సకాలంలో పరిష్కారం కావడం లేదన్న ఆందోళన జయశంకర్‌ భూపాలపల్లి, ఫిబ్రవరి6 (జ‌నంసాక్షి): భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి గాడితప్పుతోంది. అధికారులు ప్రజలకు …